ప్రాధాన్యం ఇస్తున్నాం.. | - | Sakshi

ప్రాధాన్యం ఇస్తున్నాం..

Mar 16 2025 1:40 AM | Updated on Mar 16 2025 1:39 AM

యూనివర్సిటీలో అధ్యాపకులు, ఇటు రీసెర్చ్‌ స్కాలర్‌ ఎంతో ఉత్సహంగా పరిశోధనలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల కొన్ని పేటెంట్లు కూడా వచ్చాయి. దీని ద్వారా పీయూకు ప్రాజెక్టులు, రీసెర్చ్‌ పరమైన అంశాల్లో ముందంజ వేస్తున్నాం. నిర్మాణంలో రీసెర్చ్‌ ఫెసిలిటీ భవనం ఉంది. అది అందుబాటులోకి వస్తే పీయూ రీసెర్చ్‌ హబ్‌గా మారనుంది. అందులో పూర్తిస్థాయిలో ల్యాబ్‌లో అధునాతన ప్రయోగ పరికరాలు అందుబాటులోకి తీసుకువస్తాం. – శ్రీనివాస్‌, వైస్‌ చాన్స్‌లర్‌, పాలమూరు యూనివర్సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement