నారాయణపేట: వినియోగదారుల చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ.. మానవ జీవితంలో వస్తు వినియోగం తప్పనిసరి అని, ఏదైనా ఒక వస్తువు కొని, ఆ వస్తువు నకిలీ లేదా నాసీరకం అయితే ఆ వస్తువుని అమ్మిన వ్యాపారి పై లేదా ఉత్పత్తిదారులపై వినియోగదారుల ఫోరంలో కేసు వేసి నష్టపరిహారం పొందవచ్చన్నారు. డీఏఓ జాన్ సుధాకర్ మాట్లాడుతూ.. వినియోగదారుల హక్కుల చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా చూడాలన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని అన్నారు. ఫోరం సభ్యుడు అశోక్, హజమ్మ మాట్లాడుతూ.. పుట్టిన పిల్లాడి నుంచి చనిపోయే వరకు అందరూ వినియోగదారులే అవుతారని, కల్తీ రహిత సమాజాన్ని నిర్మించాలంటే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. బంగారం నుంచి మొదలుకొని పాలిథిన్ కవర్ వరకు ప్రతీ వస్తువుకు అది మంచిదా? లేక నకిలీదా అని తెలిపేందుకు హాల్ మార్క్, ఐఎస్ఐ లాంటి గుర్తులు ఉంటాయని, వాటిని చూసిన తర్వాతే మనం కొనుగోలు చేయాలని వారు సూచించారు. సమావేశంలో పలువురు ఫోరం సభ్యులు, రేషన్ డీలర్లు వినియోగదారుల హక్కుల చట్టం తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో చర్చించిన అంశాలన్నిటిని కలెక్టర్కు నివేదించడం జరుగుతుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బాల్రాజ్ తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం మాసన్న, డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
హక్కులపై అవగాహన ఉండాలి
Mar 16 2025 1:40 AM | Updated on Mar 16 2025 1:39 AM
Advertisement
Related News By Category
-
‘స్థానిక’ పోరుకు లైన్క్లియర్
సాక్షి, నాగర్కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులతో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఇప్పటికే పంచాయతీ సర్పంచ్ల పదవీకాల...
-
తీపికబురు..
స్టాఫ్నర్స్, ఎంఎల్హెచ్పీ పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ● ఆన్లైన్లో మెరిట్ లిస్ట్.. వారంలో ఫైనల్ లిస్ట్ ● 24న సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి ● 16 నెలల ఎదురుచూపులకు తెర ● అదృష్టవంతులు ...
-
మెనూ తప్పనిసరిగా పాటించాలి
ధన్వాడ: మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థినులకు వడ్డిస్తున్న భోజనాన్ని ఆమె పరిశీలించారు. మెనూ చార్ట్ను చూసి మెనూ ప్రకార...
-
యువత యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా పనిచేయాలి
నారాయణపేట: యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలించి భావితరాలకు బంగారు బాటలు వేసేందుకు యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా పనిచేయాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఎస్పీ యోగేష్ గౌత...
-
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం
కోస్గిరూరల్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వాటి నిర్మాణానికి అవసరమైన నిధులను సైతం మంజూరు చేస్తుందని.. నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేయాలని డీఆర్డ...
Related News By Tags
-
‘స్థానిక’ పోరుకు లైన్క్లియర్
సాక్షి, నాగర్కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులతో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఇప్పటికే పంచాయతీ సర్పంచ్ల పదవీకాల...
-
తీపికబురు..
స్టాఫ్నర్స్, ఎంఎల్హెచ్పీ పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ● ఆన్లైన్లో మెరిట్ లిస్ట్.. వారంలో ఫైనల్ లిస్ట్ ● 24న సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి ● 16 నెలల ఎదురుచూపులకు తెర ● అదృష్టవంతులు ...
-
మెనూ తప్పనిసరిగా పాటించాలి
ధన్వాడ: మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థినులకు వడ్డిస్తున్న భోజనాన్ని ఆమె పరిశీలించారు. మెనూ చార్ట్ను చూసి మెనూ ప్రకార...
-
యువత యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా పనిచేయాలి
నారాయణపేట: యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలించి భావితరాలకు బంగారు బాటలు వేసేందుకు యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా పనిచేయాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఎస్పీ యోగేష్ గౌత...
-
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం
కోస్గిరూరల్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వాటి నిర్మాణానికి అవసరమైన నిధులను సైతం మంజూరు చేస్తుందని.. నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేయాలని డీఆర్డ...
Advertisement