కోటపల్లి: మండలంలోని రాపన్పల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద నార్కోటిక్ జాగిలంతో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అంతరాష్ట్ర చెక్పోస్టు మీదుగా తెలంగాణలోకి వచ్చిపోయే వాహనదారులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయడంతో పాటు మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. గంజాయి సేవించిన, రవాణ చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై రాజేందర్, ఎకై ్సజ్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
సరిహద్దు ప్రాంతంలో విస్తృత తనిఖీలు
Mar 29 2025 12:06 AM | Updated on Mar 29 2025 12:08 AM
Advertisement
Related News By Category
-
మెడికల్ కాలేజీకి మృతదేహం అప్పగింత
● ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి నేత్రాలు దానంమందమర్రిరూరల్: మంచిర్యాల మెడికల్ కళాశాలకు వృద్ధురాలి మృతదేహాన్ని కు టుంబ సభ్యులు అప్పగించారు. ఆమె నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. ...
-
నకిలీ ధ్రువపత్రాల కేసులో ముగ్గురు అరెస్ట్
ఇచ్చోడ: మండలంలోని ఇస్లాంనగర్ కేంద్రంగా నకిలీ నివాస ధ్రువపత్రాలు సృష్టించిన కేసులో కేశవపట్నానికి చెందిన షేక్ కలీం, ఇస్లాంనగర్కు చెందిన షేక్ ఫరీద్, జాదవ్ గజానంద్ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన...
-
విద్యార్థిని నృత్య ప్రదర్శన
బోథ్: మండల కేంద్రానికి చెందిన నాంపల్లి సాయిసాగర్–అనిత దంపతుల కుమార్తె వైష్ణవి తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద నిర్వహించే భక్తి నృత్య ప్రదర్శనలో పాల్గొంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలో ...
-
బైక్ దగ్ధం
కుంటాల: మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం సమీపాన గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి బైక్కు నిప్పంటించారు. గ్రామానికి చెందిన అరిగెల గజ్జారాం వ్యవసాయ పనులు ముగించుకుని తన ఇంటి ముందు బైక్ వర్షానికి...
-
శెభాష్.. సింగరేణి
● వెలుగుల రికార్డులకు అవార్డులు ● జాతీయస్థాయిలో ఎస్టీపీపీకి గుర్తింపు ● పక్కాగా విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణ ● ఎస్టీపీపీలో సీఎండీ బలరాం మార్క్ ● సింగరేణికి తలమానికంగా ప్లాంట్ జైపూర్: సింగరేణి సంస్థ ...
Related News By Tags
-
మెడికల్ కాలేజీకి మృతదేహం అప్పగింత
● ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి నేత్రాలు దానంమందమర్రిరూరల్: మంచిర్యాల మెడికల్ కళాశాలకు వృద్ధురాలి మృతదేహాన్ని కు టుంబ సభ్యులు అప్పగించారు. ఆమె నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. ...
-
నకిలీ ధ్రువపత్రాల కేసులో ముగ్గురు అరెస్ట్
ఇచ్చోడ: మండలంలోని ఇస్లాంనగర్ కేంద్రంగా నకిలీ నివాస ధ్రువపత్రాలు సృష్టించిన కేసులో కేశవపట్నానికి చెందిన షేక్ కలీం, ఇస్లాంనగర్కు చెందిన షేక్ ఫరీద్, జాదవ్ గజానంద్ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన...
-
విద్యార్థిని నృత్య ప్రదర్శన
బోథ్: మండల కేంద్రానికి చెందిన నాంపల్లి సాయిసాగర్–అనిత దంపతుల కుమార్తె వైష్ణవి తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద నిర్వహించే భక్తి నృత్య ప్రదర్శనలో పాల్గొంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలో ...
-
బైక్ దగ్ధం
కుంటాల: మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం సమీపాన గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి బైక్కు నిప్పంటించారు. గ్రామానికి చెందిన అరిగెల గజ్జారాం వ్యవసాయ పనులు ముగించుకుని తన ఇంటి ముందు బైక్ వర్షానికి...
-
శెభాష్.. సింగరేణి
● వెలుగుల రికార్డులకు అవార్డులు ● జాతీయస్థాయిలో ఎస్టీపీపీకి గుర్తింపు ● పక్కాగా విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణ ● ఎస్టీపీపీలో సీఎండీ బలరాం మార్క్ ● సింగరేణికి తలమానికంగా ప్లాంట్ జైపూర్: సింగరేణి సంస్థ ...
Advertisement