సర్కార్‌ బడిని బతికించండి | - | Sakshi
Sakshi News home page

సర్కార్‌ బడిని బతికించండి

Apr 1 2025 11:15 AM | Updated on Apr 1 2025 1:29 PM

సర్కార్‌ బడిని బతికించండి

సర్కార్‌ బడిని బతికించండి

బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్‌ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామంలో తిరుగుతూ సర్కార్‌ బ డిలో మీ పిల్లలను చదివించి బడిని బతికించండి అంటూ వేడుకున్నారు. సోమ వారం గ్రామంలో వీడీసీ, వివిధ సంఘాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో పాఠశాలలు తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి బడిని కాపాడుకోవాలని కోరారు. ఎంఈవో శ్రీనివాస్‌, హెచ్‌ఎంలు మంత్రి రమేశ్‌, ఓటర్కర్‌ రమేశ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement