
పల్నాడు
శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వైభవంగా మహా కుంభాభిషేకం
పొన్నూరు: పొన్నూరు పట్టణంలోని తెలగ పాలెంలో ఉన్న కోదండ రామాలయంలో మహా కుంభాభిషేకం మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు.
రిఫ్రిజిరేటర్ బహూకరణ
పిడుగురాళ్ల: పట్టణ పోలీస్ స్టేషన్కు రిఫ్రిజిరేటర్ను తిరుమల ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల తరఫున శుక్రవారం అందించారు. డీఎస్పీ జగదీష్ పాల్గొన్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 517.50 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది.
7

పల్నాడు

పల్నాడు

పల్నాడు