కొనకనమిట్ల: వెలుగొండ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం శ్రీవారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన శ్రీవారి ఉత్సవమూర్తులను వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. వేదపండితులు ప్రసాదాచార్యులు, భార్గవాచార్యులు స్వామివారికి అర్చనలు అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. గంగాభవాని సన్నిధితో పాటు బలిహోర గంగమ్మతల్లి ఆలయంలో భక్తులు పూజలు చేశారు. మంగళవారం పూర్ణాహుతి, వసంతోత్సవం, చక్రతీర్థం, ధ్వజ అవరోహణ, కుంబ ప్రోక్షణ కార్యక్రమాలు, శ్రీవారి ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ చెన్నకేశవరెడ్డి తెలిపారు.
Breadcrumb
- HOME
అశ్వ వాహనంపై గోవిందుడు
Mar 25 2025 1:52 AM | Updated on Mar 25 2025 2:12 AM
Advertisement
Related News By Category
-
రాష్ట్రంలో దుర్మార్గపు పాలన
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వికృత రాజకీయం, విషపూరిత ప్రచారం చేస్తోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ఒంగోలు నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవార...
-
తొలిరోజే తుస్సు..!
కనిగిరి రూరల్/మార్కాపురం: మహిళా ప్రజాప్రతినిధుల్లో మార్పు తీసుకొచ్చేందుకు.. స్థానిక పాలనలో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర పెంచేందుకు, నాయకత్వ లక్షణాలు, విజ్ఞానం, నైపుణ్యం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే...
-
సమస్యలు పరిష్కరించాలి
జాప్యం లేకుండా● ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా చూడాలని కలెక్టర్ ఏ తమీమ్ అ...
-
సాధువు వేషంలో వచ్చిన దొంగ అరెస్ట్
● నాలుగు సవర్ల బంగారు గొలుసు స్వాధీనం ● నిందితుడు శ్రీకాకుళం వాసిగా గుర్తింపు చీమకుర్తి: సాధువు వేషంలో వచ్చి మహిళపై దాడి చేసి బంగారు గొలుసుతో పరారైన దొంగను చీమకుర్తి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు...
-
పొగాకు రైతు నిలువు దోపిడీ
కొండపి/టంగుటూరు: వేలం కేంద్రాల్లో రైతులను వ్యాపారులు నిలువునా దోచేస్తున్నారు. ఈ ఏడాది పెరిగిన పొగాకు ఖర్చులకు, వేలంలో వస్తున్న ధరలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. వేలం అధికారులు సైతం వ్యాపారులకు మద్దతుగా...
Related News By Tags
-
రాష్ట్రంలో దుర్మార్గపు పాలన
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వికృత రాజకీయం, విషపూరిత ప్రచారం చేస్తోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ఒంగోలు నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవార...
-
తొలిరోజే తుస్సు..!
కనిగిరి రూరల్/మార్కాపురం: మహిళా ప్రజాప్రతినిధుల్లో మార్పు తీసుకొచ్చేందుకు.. స్థానిక పాలనలో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర పెంచేందుకు, నాయకత్వ లక్షణాలు, విజ్ఞానం, నైపుణ్యం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే...
-
సమస్యలు పరిష్కరించాలి
జాప్యం లేకుండా● ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా చూడాలని కలెక్టర్ ఏ తమీమ్ అ...
-
సాధువు వేషంలో వచ్చిన దొంగ అరెస్ట్
● నాలుగు సవర్ల బంగారు గొలుసు స్వాధీనం ● నిందితుడు శ్రీకాకుళం వాసిగా గుర్తింపు చీమకుర్తి: సాధువు వేషంలో వచ్చి మహిళపై దాడి చేసి బంగారు గొలుసుతో పరారైన దొంగను చీమకుర్తి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు...
-
పొగాకు రైతు నిలువు దోపిడీ
కొండపి/టంగుటూరు: వేలం కేంద్రాల్లో రైతులను వ్యాపారులు నిలువునా దోచేస్తున్నారు. ఈ ఏడాది పెరిగిన పొగాకు ఖర్చులకు, వేలంలో వస్తున్న ధరలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. వేలం అధికారులు సైతం వ్యాపారులకు మద్దతుగా...
Advertisement