అతిథులొచ్చాయోచ్‌.. | - | Sakshi
Sakshi News home page

అతిథులొచ్చాయోచ్‌..

Apr 3 2025 7:52 PM | Updated on Apr 3 2025 7:52 PM

అతిథు

అతిథులొచ్చాయోచ్‌..

గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

దేశీయ పక్షులతో సైబీరియన్‌ కొంగలు

విదేశాల నుంచి వలస వచ్చిన సైబీరియన్‌ కొంగలు సందడి చేస్తున్నాయి. దేశ వాలీ పక్షులతో కలిసి ఆహారాన్వేషణ సాగిస్తున్నాయి. పంట పొలాలు, అడుగంటుతున్న చెరువులు, కుంటల్లోని పురుగులను, చేపలను వేటాడి తింటున్నాయి. మండల కేంద్రమైన మిరుదొడ్డి పెద్ద చెరువులో సందడి చేస్తున్న దేశీయ పక్షులతో పాటు, సైబీరియన్‌ కొంగలను ‘సాక్షి’కెమెరా క్లిక్‌మనిపించింది. – మిరుదొడ్డి(దుబ్బాక)

న్యూస్‌రీల్‌

అతిథులొచ్చాయోచ్‌..1
1/2

అతిథులొచ్చాయోచ్‌..

అతిథులొచ్చాయోచ్‌..2
2/2

అతిథులొచ్చాయోచ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement