తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీ.. రాచకొండ సీపీగా.. | 15 IPS Transfers In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీ.. రాచకొండ సీపీగా..

Published Wed, Jul 10 2024 6:40 PM | Last Updated on Wed, Jul 10 2024 7:00 PM

15 IPS Transfers In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.  రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

బదిలీల ప్రకారం.. 

  • రాచకొండ సీపీగా సుధీర్‌ బాబు
  • ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్‌ జోషీ.
  • రైల్వేస్‌ ఐజీగా రమేష్‌ నాయుడు, 
  • మల్టీ జోన్‌-2 ఐజీగా సత్యనారాయణ
  • వనపర్తి ఎస్పీగా గిరిధర్‌
  • వరంగల్‌ ఐజీగా చంద్రశేఖర్‌
  • ఆర్గనైజేషన్‌ ఏడీజీగా స్వాత్రిలక్రా
  • గ్రేహౌండ్స్‌ ఐజీగా స్టీఫెన్‌ రవీంద్ర
  • ఎల్‌అండ్‌ఓ ఏడీజీగా మహేష్‌ భగవత్‌
  • పీఎండ్‌ఎల్‌ ఏడీజీగా విజయ్‌ కుమార్‌
  • మెదక్‌ ఎ‍స్పీగా ఉదయ్‌ కుమార్‌ రెడ్డి
  • ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా బాలస్వామి

బదిలీల వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement