సికింద్రాబాద్‌లో విషాదం.. భవనంపై నుంచి దంపతులు జారిపడి.. | Couple Who Slipped From Building In Secunderabad | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌లో విషాదం.. భవనంపై నుంచి దంపతులు జారిపడి..

Published Sat, Aug 10 2024 8:22 AM | Last Updated on Sat, Aug 10 2024 9:45 AM

Couple Who Slipped From Building In Secunderabad

రెజిమెంటల్‌ బజార్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బిల్డింగ్ మీద నుంచి భార్యభర్తలు జారిపడ్డారు.

సాక్షి, సికింద్రాబాద్‌: రెజిమెంటల్‌ బజార్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బిల్డింగ్ మీద నుంచి భార్యభర్తలు జారిపడ్డారు. నిర్మాణంలో ఉన్న భవనం రెండో అంతస్తు నుంచి దంపతులు గిరి, లచ్చమ్మ ప్రమాదవశాత్తు పడిపోయారు.

ఆసుపత్రి కి తరలిస్తుండగా భర్త గిరి మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న భార్య లచ్చమ్మ గాంధీకి తరలించారు. గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement