నిజామాబాద్‌లో 173 మంది వీఆర్‌ఓల బదిలీ | VROs Transferred in Telangana | Sakshi

నిజామాబాద్‌లో 173 మంది వీఆర్‌ఓల బదిలీ

Aug 26 2020 7:42 PM | Updated on Aug 26 2020 7:49 PM

VROs Transferred in Telangana - Sakshi

సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో భారీగా వీఆర్‌ఓలను బదిలీ చేశారు. 173 మంది వీఆర్‌ఓలను బదిలీ చేస్తూ అదనపు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం విధుల్లో చేరాలని ఆదేశించారు.

మరోవైపు మేడ్చల్ జిల్లా రెవెన్యూశాఖలో కూడా  బదిలీలు జరిగాయి. 18 మంది వీఆర్‌ఓలను బదిలీ చేస్తూ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement