సాక్షి, విశాఖపట్నం : లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన వాల్తేరు పూర్వ డీఆర్ఎం సౌరభ్కుమార్ ప్రసాద్ ఎట్టకేలకు విశాఖలోని తన నివాసాన్ని ఖాళీ చేశారు. గతేడాది నవంబర్లో ముంబయిలోని ఓ కాంట్రాక్టు సంస్థకు చెందిన వ్యాపారుల నుంచి లంచం తీసుకుంటూ సౌరభ్కుమార్ దొరికిపోయిన సంగతి తెలిసిందే. రూ.25 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారులు అంగీకరించడంతో పుణేలో లంచం తీసుకుంటూ కేంద్ర దర్యాప్తు సంస్థకు రెడ్ హ్యాండెడ్గా సౌరభ్కుమార్ దొరికిపోయారు. అప్పటి నుంచి సీబీఐ జైలులోనే సౌరభ్కుమార్ ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. చివరికి సొంత పూచీకత్తుతో గత నెల 28న బెయిల్ మంజూరు చేసింది. తాజాగా.. లలిత్ బోరా డీఆర్ఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. నివాస గృహం అవసరమైంది. అయితే గత డీఆర్ఎం ఖాళీ చేయకపోవడంతో గెస్ట్హౌస్లో నివాసముంటున్నారు. రైల్వే బోర్డు ఆదేశించడంతో సౌరభ్కుమార్ ఎట్టకేలకు గురవారం సాయంత్రం డీఆర్ఎం బంగ్లాను ఖాళీ చేశారు. బంగ్లాలో ఉన్న తన ఇంటి సామగ్రిని తీసుకువెళ్లినట్లు వాల్తేరు డివిజన్ అధికారులు తెలిపారు.
Breadcrumb
- HOME
ఎట్టకేలకు డీఆర్ఎం బంగ్లా ఖాళీ
Mar 21 2025 1:05 AM | Updated on Mar 21 2025 1:01 AM
Advertisement
Related News By Category
-
విశాఖ ఉక్కుకు కూటమి సర్కార్ వెన్నుపోటు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కుకు కూటమి సర్కార్ వెన్నుపోటు పొడుస్తూ.. ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. స్టీల్ ప్లాంట్లో రెండు విభాగాలు ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయించింది. రా మె...
-
లంకెలపాలెం జంక్షన్లో ఘోర ప్రమాదం
పరవాడ/అనకాపల్లి టౌన్ : లంకెలపాలెం ప్రధాన జంక్షన్లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాజువాక నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న మా...
-
విశాఖలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకిన తల్లి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తు కారణంగా మరో కుటుంబం చిన్నాభిన్నమైంది. మద్యం సేవించి రోజు భార్య పిల్లలను భర్త పవన్ చితకబాదటంతో ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకింది.పె...
-
వర్షంలోనూ యువత పోరులో భారీగా పాల్గొన్న నిరుద్యోగులు, విద్యార్థులు చంద్రబాబు, పవన్ అబద్ధపు హామీలపై పెల్లుబికిన యువత ఆగ్రహం జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఇప్పుడు జూన్ నెల ముగుస్తోంది కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా.. మూడు లక్షల మందిని తీసేశారు ఫీజు రీయింబ
మహారాణిపేట : కూటమి ప్రభుత్వ అబద్ధపు హామీలపై యువత కదం తొక్కింది. వర్షానికి సైతం వెరవకుండా గర్జించింది. పెల్లుబికిన యువ గర్జనను అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. డౌన్ డౌన్ చంద...
-
సచివాలయ ఉద్యోగుల నిరసన
బీచ్రోడ్డు : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఉద్యోగుల ఐక్య వేదిక జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ...
Related News By Tags
-
వర్షంలోనూ యువత పోరులో భారీగా పాల్గొన్న నిరుద్యోగులు, విద్యార్థులు చంద్రబాబు, పవన్ అబద్ధపు హామీలపై పెల్లుబికిన యువత ఆగ్రహం జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఇప్పుడు జూన్ నెల ముగుస్తోంది కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా.. మూడు లక్షల మందిని తీసేశారు ఫీజు రీయింబ
మహారాణిపేట : కూటమి ప్రభుత్వ అబద్ధపు హామీలపై యువత కదం తొక్కింది. వర్షానికి సైతం వెరవకుండా గర్జించింది. పెల్లుబికిన యువ గర్జనను అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. డౌన్ డౌన్ చంద...
-
సచివాలయ ఉద్యోగుల నిరసన
బీచ్రోడ్డు : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఉద్యోగుల ఐక్య వేదిక జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ...
-
ఎంటీఎస్ టీచర్స్ ఆగ్రహం
బీచ్రోడ్డు: మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లు తమకు నివాస స్థలాలకు దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ ...
-
ఏఎన్ఎంల ఆందోళన
మహారాణిపేట : పదోన్నతుల జాబితా ప్రకటించడంలో జరుగుతున్న ఆలసత్వాన్ని ఖండిస్తూ రేసపువానిపాలెంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ఏఎన్ఎంలు సోమవారం ఆందోళనకు దిగారు. యునైటెడ్ గ్రామ వార్డు హెల్త్ సె...
-
కాలుష్యంలో కలిసిన లక్ష్యం
● కాలుష్య నియంత్రణకు కూటమి మేయర్ మంగళం ● సెల్లార్లో ఉద్యోగులు..సిబ్బంది ద్విచక్ర వాహనాలు ● గత మేయర్ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణకు చర్యలు డాబాగార్డెన్స్: కాలుష్య రహిత నగరంగా విశాఖను మార్చాలనే సంక...
Advertisement