ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసిన అనాథలు | - | Sakshi

ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసిన అనాథలు

Mar 31 2025 11:08 AM | Updated on Mar 31 2025 1:27 PM

ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసిన అనాథలు

ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసిన అనాథలు

సీపీకి కృతజ్ఞతలు

అల్లిపురం: వైఎస్సార్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి 65 మంది అనాథ పిల్లలకు అవకాశం కల్పించారు. భీమిలిలోని ఎస్‌వోఎస్‌ సంస్థ నుంచి 45 మంది, గాజువాకలోని డిజైర్‌ సంస్థ నుంచి 20 మంది పిల్లలు ఈ మ్యాచ్‌ను చూశారు. పోలీస్‌ కమిషనర్‌ వారితో కలిసి కొంత సమయం గడిపారు. తమకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు పిల్లలు సీపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement