జూరాలలో 12 యూనిట్లు.. 474 మెగావాట్లు
ఎగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఆరు యూనిట్లు ఉండగా.. మూడో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఐదు యూనిట్ల నుంచే విద్యుదుత్పత్తి చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాదే మూడో యూనిట్లో సాంకేతిక సమస్య తలెత్తగా ఉన్నతాధికారుల ద్వారా సంబంధిత కంపెనీకి సమాచారమిచ్చారు. కాగా నిపుణులు చైనా నుంచి రావాల్సి ఉండటంతో ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది కూడా ఆ యూనిట్లో విద్యుదుత్పత్తి జరగకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
మూడోయూనిట్లో
సాంకేతిక లోపం..
Comments
Please login to add a commentAdd a comment