అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ బస్సులు నిలిపివేత | andhra-pradesh-private-vehicles-to-be-stopped-from-midnight | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 31 2015 4:18 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే ప్రైవేట్ బస్సులు భారీ సంఖ్యలో నిలిచిపోనున్నాయి. ఈ రోజు అర్థ రాత్రి నుంచి దాదాపు 80 శాతం బస్సులు నిలిపివేయనున్నారు. ఏపీ నుంచి వచ్చే వాహనాలకు తెలంగాణలో పన్ను వసూలు చేయనున్న సంగతి తెలిసిందే. అర్ధరాత్రి నుంచి పన్నుల విధానం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల యజమానులు సమావేశమై.. బస్సులు ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement