రసాభాసగా గ్రామసభలు | ap government conducts gram sabha | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 27 2016 4:18 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

బందర్ పోర్టు, కోస్టల్ కారిడార్‌ల ఏర్పాటు కోసం కావాల్సిన భూములను సేకరించేందుకు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గ్రామసభలు రసాభాసగా మారాయి. మంగళవారం మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్(మడ) అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement