మెట్రోవాటర్ పథకానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శంకుస్థాపన చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మంచినీరు అందించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఈ శంకుస్థాపన జరిగింది. మల్కాజ్గిరి-కంటోన్మెంట్ ప్రాంతాలకు మంచినీరు అందించేందుకు ఈ పథకాన్ని చేపట్టారు.
Published Sun, Nov 2 2014 12:44 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement