ఎర్రగడ్డ టీబీ ఆస్పత్రిలో దారుణం | Hospital staff demands bribe | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 14 2017 7:16 AM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

ఎర్రగడ్డలోని టీబీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆక్సిజన్‌ అందక అల్వాల్‌కు చెందిన కృష్ణ అనే రోగి మృతిచెందాడు. కాగా, ఆక్సిజన్‌ పెట్టాలంటే రూ.150, మందులు ఇవ్వాలంటే రూ.300 లంచం.. ఇలా చికిత్స కోసం వచ్చిన రోగుల వద్ద డబ్బుల కోసం వార్డు బాయ్‌ వేధిస్తున్నాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement