తలకిందులుగా వేలాడదీసి కొట్టి చంపేశారు.. | Hung upside down, migrant labourer mercilessly beaten to death | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 17 2015 9:13 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

దొంగతనం నెపంతో ఓ వలస కూలీని యజమాని దారుణంగా హతమార్చిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.... పంజాబ్ లోని అమృత్ సర్ పారిశ్రామికవాడలో చోటు చేసుకున్న ఈ పాశవిక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్యాక్టరీలో దొంగతనం చేశాడన్న నెపంతో బీహార్ కు చెందిన వలస కూలీ రాంసింగ్ను గురువారం ఉదయం ప్యాక్టరీ యజమాని జస్ప్రీత్ సింగ్ కిడ్నాప్ చేశాడు. అనంతరం తలకిందులు గా వేలాడదీసి ఇనుప రాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టి చంపాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement