తాను బీజేపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలు అబద్ధమని టీడీపీ నాయకుడు, కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు తెలిపారు. తాను బీజేపీలో చేరడం లేదని, టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
Published Fri, Sep 1 2017 9:29 PM | Last Updated on Wed, Mar 20 2024 5:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement