వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ఈనెల 18వ తేదీకి వాయిదా పడింది. బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరటంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. సీబీఐ విచారణను తాను ఏ విధంగానూ ప్రభావితం చేయకపోయినా 'సాక్షి' పెట్టుబడుల వ్యవహారంలో 15 నెలలకు పైగా తనను జ్యుడీషియల్ రిమాండ్లో ఉంచారని... ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తనకు బెయిల్ మంజూరు చేయాలని జగన్మోహన్ రెడ్డి సీబీఐ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
Published Thu, Sep 12 2013 11:11 AM | Last Updated on Wed, Mar 20 2024 1:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement