కర్ణాటకలో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకేసుపై రాజకీయ వేడి రాజుకుంది. హత్యకు బీజేపీ, ఆరెస్సెస్లే కారణమంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది.
Published Sat, Sep 9 2017 8:03 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
కర్ణాటకలో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకేసుపై రాజకీయ వేడి రాజుకుంది. హత్యకు బీజేపీ, ఆరెస్సెస్లే కారణమంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది.