శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని పొందూరు రైల్వే స్టేషన్లో ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. రాజాం మండలం కొండంపేటకు చెందిన విజయ్(19), మహాలక్ష్మి(18)లు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
Published Sat, Aug 26 2017 5:09 PM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement