ప్రజాస్వామ్యానికి పాతర.. | Prodduturu municipal chairman election postponed | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 17 2017 8:20 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో అక్షరాలా ప్రజాస్వామ్యానికి పాతరేశారు. సంఖ్యాబలం లేక ఓడిపోతామన్న భయంతో అధికార తెలుగుదేశం నాయకులు విధ్వంసం సృష్టించి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదాపడేలా చేశారు. టీడీపీ కౌన్సిలర్లు ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తున్నా అక్కడే ఉన్న వందలమంది పోలీసులు ప్రేక్షక పాత్ర వహిం చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement