మహాజన సభలో తీవ్ర ఉద్రిక్తత | protests, dharna attudikina govada | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 1 2015 11:38 AM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

గోవాడ చక్కెరమిల్లు మహాజన సభ బుధవారం రణరంగమైంది. నిరసనలు,ధర్నాలు, రాస్తారోకోలు, అరెస్టులు, లాఠీ ఛార్జీలతో అట్టుడికిపోయింది. నెలరోజులుగా రైతుల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న నిరసన ఒక్కసారిగా పెల్లుబికింది. మునుపెన్నడూలేని విధంగా చెరకు రైతుల మహాజనసభ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement