జయలలితకు రాహుల్ గాంధీ పరామర్శ | Rahul gandhi visits apollo hospital to see jayalalithaa | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 7 2016 12:25 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

గత 15 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నై చేరుకున్నారు. ఎవరికీ ముందుగా సమాచారం ఇవ్వకుండా ప్రత్యేక విమానంలో చెన్నై వచ్చిన ఆయన..

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement