కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | road accident kurnool | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 2 2017 9:54 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ వస్తున్న క్రమంలో గ్యాస్‌ లోడుతో వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement