తెలుగు విద్యార్థులపై కన్నడిగుల దాడి | Telugu students struggling in karnataka | Sakshi

Sep 9 2017 12:11 PM | Updated on Mar 22 2024 11:03 AM

కర్ణాటకలో ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు అభ్యర్థులను కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. దీంతో శనివారం అక్కడ ఆందోళన నెలకొంది. కర్ణాటక రీజనల్‌లోని తమ ఉద్యోగాలను తెలుగు విద్యార్థులు కొల్లగొడుతున్నారని వారు ఆరోపించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement