బైక్‌ ప్రమాదం.. ముగ్గురు మైనర్‌లు మృతి | Three boys killed in road accident at vizianagaram | Sakshi

May 8 2017 7:12 AM | Updated on Mar 22 2024 11:30 AM

విజయనగరం జిల్లాలో జామి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం ముగ్గురు మైనర్‌ బాలుర ప్రాణాలను బలిగొంది. రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి నాగమజ్జి(16), టెన్త్‌ విద్యార్థి కోటి(14), ఆరో తరగతి చదువుతున్న లక్ష్మణ్‌ ప్రాణాలు కోల్పోయారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement