‘సీఐ తన ఇంటికి రమ్మన్నారు’ | woman compliant to west godavari sp on ci bangaru raju | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 19 2016 12:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

కేసు పెడితే న్యాయం చేయకుండా సీఐ తనను ఇంటికి రమ్మంటున్నారని ఒక యువతి జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్‌కి ఫిర్యాదు చేసింది. తన మేనకోడలికి న్యాయం చేయకపోతే బుధవారం నుంచి ఆమరణ దీక్ష చేపడతానని ఆ యువతి మేనమామ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు నగరానికి చెందిన ఒక యువతిని ఫత్తేబాద్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ప్రేమపేరుతో వలలో వేసుకున్నాడు. అమ్మ, నాన్న చిన్నతనంలోనే చనిపోవడంతో ఆ యువతి అమ్మమ్మ, తాత, మేనమామల వద్ద ఉంటోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement