నాలుగేళ్ల ప్రేమ.. న్యాయం కోసం పోరాటం! | woman fights for her love in suryapeta | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 2 2017 12:46 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

జిల్లాలో ఓ యువతి న్యాయపోరాటానికి దిగింది. ఆత్మకూరు(ఎస్‌) మండలం ఎంపీపీ కసాగాని లక్ష్మిబ్రహ్మం కుమారుడు సతీష్, ముల్కలపల్లికి చెందిన యువతి గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇన్నాళ్లు ప్రేమించిన సతీష్‌ ఇప్పుడు తనను పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని యువతి ఆందోళనకు దిగింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement