పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ కీలక భేటీ | ys jagan mohan reddy introduced Prashant kishor to YSRCP Leaders | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 6 2017 7:08 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

వైఎస్సార్‌ సీపీ అన్ని జిల్లాల అధ్యక్షులు, పరిశీలకులు, పార్టీ నేతలతో అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను ఈ సందర్భంగా పార్టీ నాయకులకు జగన్‌ పరిచయం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement