నంద్యాలను పులివెందుల నియోజకవర్గం తరహాలో అభివృద్ధి చేస్తాం. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత నాదే. ఆదరించండి..మీ అభిమానాన్ని నా గుండెల్లో పెట్టుకుంటా. అవినీతి పాలన అంతానికి మీరే నాంది పలకాలి. రాబోవు కురుక్షేత్ర యుద్ధంలో విజయానికి ఇక్కడి నుంచే బీజం వేయాల’ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు.
Published Sat, Aug 12 2017 7:10 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement