నేడు ధర్మవరానికి వైఎస్‌ జగన్‌ | ys jagan today visit dharmavaram | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 17 2017 7:53 AM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలంటూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో 37 రోజులుగా దీక్షలు కొనసాగుతున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం కరువయింది. ఈ నేపథ్యంలో వీరికి అండగా నిలిచేందుకు.. ఆత్మస్థైర్యం నింపేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మంగళవారం ధర్మవరం రానున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement