'వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు సాగునీరు' | YS Sharmila Paramarsha Yatra in KareemNagar District. Day -2 | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 2 2015 7:21 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

ప్రజల బాధను తన బాధగా మలుచుకున్న వ్యక్తి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన కుమార్తె వైఎస్ షర్మిల అన్నారు. అందుకే రాజన్నగా ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పరామర్శ యాత్రలో ఉన్న ఆమె శుక్రవారం హుజురాబాద్, మానకొండూరులో ఏడు కుటుంబాలను పరామర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement