వైఎస్ షర్మిల పరామర్శయాత్ర ప్రారంభం | YS Sharmila Paramarsha Yatra starts | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 9 2015 12:34 PM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నల్లగొండ జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శయాత్ర మంగళవారం ప్రారంభమైంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement