పేదల సొంతింటి కల.. జగనన్న పాలనలో సాకారం..! | YSR Jagananna Colonies In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల.. జగనన్న పాలనలో సాకారం..!

Published Fri, Feb 9 2024 3:59 PM | Last Updated on Fri, Mar 22 2024 11:24 AM

రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల పైచిలుకు ఇంటి స్థలాలను ఉచితంగా అందించి.. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు ₹1.80 లక్షలు, ఉచిత ఇసుక ద్వారా ₹15వేలు, నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించటంతో ఇంకో ₹40వేల మేర లబ్ధి. మరోవైపు అదనపు ఆర్థిక సాయంగా ₹35,000 రుణాన్ని పావలా వడ్డీకే అందిస్తున్న జగనన్న ప్రభుత్వం.

ఇందులో భాగంగా 12.77 లక్షల మందికి ₹4,500.19 కోట్ల బ్యాంకు రుణం అందించి అందులో ఈ దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్ కింద ₹46.90 కోట్లను జమ చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్.

కోవిడ్‌ మహమ్మారి రెండేళ్లపాటు సంక్షోభం సృష్టించినా.. గిట్టనివాళ్లు కోర్టుల్లో కేసులు వేసి అడ్డంకులు సృష్టించినా.. అవినీతికీ, వివక్షకూ తావులేకుండా.. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించి ఊళ్లు సృష్టించిన జగనన్న.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement