తాడిపత్రి స్టీల్‌ ఫ్యాక్టరీలో విషాదం ఆరుగురు మృతి | 6 Killed As Poisinous Gas Leaked In Steel Factory | Sakshi

Jul 12 2018 7:00 PM | Updated on Mar 21 2024 7:46 PM

 జిల్లాలోని తాడిపత్రిలో గురువారం విషాదం అలముకుంది. స్థానిక గెరుడౌ స్టీల్‌ ఫ్యాక్టరీలో విష వాయువు విడుదల కావడంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు విడిచారు. పెద్దగదిలో పది మంది కార్మికులు పని చేస్తుండగా విష వాయువు విడుదలైనట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement