ఢిల్లీలో అత్యంత ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం | Air Pollution Reached 1000 Points Level Which Becoming Record in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో అత్యంత ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం

Published Sun, Nov 3 2019 3:49 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ప్రజలు బయటికి రావడానికి జంకుతున్నారు. కాగా తొలిసారి ఢిల్లీలో వాయు కాలుష్యం(2.5 పీఎం) 1000 పాయింట్లు దాటి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మొత్తం పొగ కమ్మేయడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పొగ చూరడంతో రన్‌వే కనిపించడం లేదు. దీంతో 12 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement