ఏపీ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ వాదులాట | Andhra Pradesh DGP, CISF DG Comments | Sakshi
Sakshi News home page

ఏపీ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ వాదులాట

Oct 25 2018 9:51 PM | Updated on Mar 20 2024 3:51 PM

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలో అందరూ చూస్తుండగా సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. కోడి పందేలకు వాడే పదునైన కత్తితో జననేతపై దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగించింది. భద్రతా వైఫల్యంతో విపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే పోలీసులు, కేంద్ర పరిశ్రమల రక్షణ దళం (సీఐఎస్‌ఎఫ్‌) ఉన్నతాధికారులు మాత్రం బాధ్యతారహితంగా సమాధానమిచ్చారు.







 

Advertisement
 
Advertisement
Advertisement