ప్రగతి పథం | AP CM YS Jagan Announces Welfare Schemes | Sakshi
Sakshi News home page

ప్రగతి పథం

Published Wed, Aug 28 2019 7:45 AM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM

ఐదేళ్ల వరకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా.. ఇప్పటి నుంచే ఎన్నికల హామీలు ఎందుకు అమలు చేయాలని కాకుండా తొలి నెలలోనే 80 శాతం హామీల అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుని చరిత్ర సృష్టించారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఆ హామీల ఫలాలను లబ్ధిదారులకు చేర వేయడానికి షెడ్యూల్‌ను ప్రకటించారు. వైఎస్‌ జగన్‌ మంగళవారం స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement