శశికళ కుటుంబీకుల పై ఐటీ దాడులు | I-T searches continuing at Jaya TV office | Sakshi
Sakshi News home page

శశికళ కుటుంబీకుల పై ఐటీ దాడులు

Published Fri, Nov 10 2017 3:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

జయ టీవీ కార్యాలయం, శశికళ కుటుంబసభ్యులు, సన్నిహితుల కార్యాలయాలు, నివాసాలపై శుక్రవారం రెండో రోజూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. గురువారం ఉదయం తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలోని 187 కోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా తిరువూర్‌, తంజావూర్‌ జిల్లాలోని 47 ప్రాంతాల్లో సోదాలు పూర్తిచేసినట్టు సమాచారం. ఆయా ప్రాంతాల్లో పత్రాలను స్వాధీనం చేసుకున్నామని సీనియర్‌ ఆదాయపన్ను శాఖ అధికారి వెల్లడించారు.మరికొన్ని చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని, సోదాలు ఎప్పటివరకూ కొనసాగుతాయన్నది ఇప్పుడే చెప్పలేమని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement