‘లోకేష్‌ అమ్మాయిలతోనే మందేస్తాడు’ | Lokesh Boozes With Girls Only Says Posani | Sakshi
Sakshi News home page

‘లోకేష్‌ అమ్మాయిలతోనే మందేస్తాడు’

Published Wed, Mar 21 2018 8:49 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

టాలీవుడ్‌పై విమర్శలు గుప్పించిన తెలుగుదేశం పార్టీ నేతలపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా పోరాటానికి తెలుగు సినీ పరిశ్రమ మద్దతు తెలపడంలేదని, బస్సుల్లో పడుకుని మరీ సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేస్తుంటే.. టాలీవుడ్‌ వాళ్లు మాత్రం డబ్బు మత్తులో జోగుతున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement