Posani Krishna Murali
-
టాలీవుడ్ స్టార్ నటుడు.. ఇప్పటికీ రూ.2 వేల ఫోన్తోనే!
టాలీవుడ్లో విలక్షణ నటుడు ఎవరంటే టక్కున ఆయన పేరు గుర్తుకొస్తుంది. అతను మరెవరో కాదు.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. తనదైన నటనతో అలరించే పోసాని కృష్ణమురళి. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన హావభావాలు, నటన చూస్తే చాలు చిరకాలంగా గుర్తుండిపోతాయి. అయితే సినీ ప్రియుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో చూసేద్దామా?ప్రస్తుతం కాలమంతా డిజిటల్ యుగం. చేతిలో ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచమంతా తిరిగేసి రావొచ్చు. ప్రస్తుతం ఆలాంటి యుగమే నడుస్తోంది. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండటం అంతా ఈజీ కాదు. కానీ అలా ఉండి చూపించారాయన. ఇప్పటికీ ఉంటున్నారు కూడా. తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్పనటుడుగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి. ఇప్పటికీ ఆయన వాడుతున్న నోకియా ఫోన్ విలువ కేవలం రెండువేల రూపాయలే. ఈ కాలంలో ఇంత సింపుల్గా జీవించడమంటే మామూలు విషయం కాదు.సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో పోసాని కేవలం నోకియా ఫోన్కే పరిమితం కావడం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తాను టీవీలో వార్తలు, సినిమాలు, సీరియల్స్ చూస్తానని అంటున్నారు. కానీ వాట్సాప్, ట్విటర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి గురించి తనకు తెలియదని పోసాని అన్నారు. ఈ నోకియా ఫోన్ రిలీజైనప్పుడు కొన్నదేనని ఆయన వెల్లడించారు. ఏదేమైనా ఈ డిజిటల్ యుగంలో నోకియా ఫోన్ వాడటం అంటే గొప్పవిషయం మాత్రమే కాదు.. తప్పకుండా అభినందించాల్సిందే.పోసాని కృష్ణమురళి ఇంటర్నెట్ లేని పాత “నోకియా “ కీప్యాడ్ ఫోన్ వాడతారు.. వాట్సప్ అంటే ఏంటో తెలీదట.. ఇక ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్,ట్విట్టర్ గురించి తెలీనే తెలియదట 🙏🙏 pic.twitter.com/JsW6R4g4LW— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) November 19, 2024 -
చంద్రబాబు, లోకేష్, ఎల్లో మీడియాపై పోసాని హాట్ కామెంట్స్ !
-
కొనసాగుతున్న ఫిర్యాదుల పరంపర
సాక్షి నెట్వర్క్: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ పలువురిపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలవారు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఫిర్యాదుల పరంపర గురువారం కూడా కొనసాగింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, టీటీడీ చైర్మన్పై పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవుగా పోలీసులు కేసులు నమోదుచేసి చర్యలు చేపడుతున్నారు. సినీనటుడు పోసాని కృష్ణమురళిపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలో ఫిర్యాదులు అందాయి. రెండుచోట్ల కేసు నమోదు చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నటి శ్రీరెడ్డిపై రెండు పోలీస్స్టేషన్లలో కేసు నమోదు చేశారు. బుధవారం అరెస్టు చేసిన ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. సజ్జల భార్గవ్రెడ్డి, మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నటుడు పోసానిపై.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రామోజీరావు, టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడులను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. టీటీడీ, టీవీ–5లపై పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొన్ని ఫిర్యాదుల్లో పార్టీల నేతలు, విలేకరులు ఆరోపించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పల్నాడు జిల్లా మాచర్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, అన్నమయ్య జిల్లా రాజంపేట, అనకాపల్లి జిల్లా మునగపాక, శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాతపట్నం, కర్నూలు జిల్లా ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, నంద్యాల జిల్లా డోన్, బనగానపల్లె, బాపట్ల జిల్లా చీరాల, బాపట్ల, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్స్టేషన్లలో పోసానిపై ఫిర్యాదు చేశారు. పోసానిపై అందిన ఫిర్యాదు మేరకు విశాఖ వన్టౌన్, కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. నటి శ్రీరెడ్డిపై.. సినీనటి శ్రీరెడ్డిపై విశాఖపట్నం టూ టౌన్, విజయవాడ కృష్ణలంక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అర్బన్ పోలీస్స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇద్దరికి రిమాండ్ తిరుపతి సబ్జైలులో రిమాండ్లో ఉన్న ప్రకాశం జిల్లా సీఎస్ పురం తనికెళ్లపల్లె గ్రామానికి చెందిన మునగాల హరీశ్వరరెడ్డిని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసులు బుధవారం పీటీ వారెంట్తో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడిని గురువారం రాజమహేంద్రవరంలోని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్కు తరలించారు. గుంటూరులో బుధవారం అరెస్టు చేసిన పి.రాజశేఖర్రెడ్డిని గురువారం ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. జడ్జి రిమాండ్ విధించడంలో అతడిని జైలుకు తరలించారు. ఇద్దరి అరెస్టు కాకినాడ జిల్లా తొండంగి మండల ఉపాధ్యక్షుడు నాగం గంగబాబు, సోషల్ మీడియా కన్వీనర్ అడపా సురేష్ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.సజ్జల భార్గవ్, మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసుజనసేన నేత ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో సోషల్మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గత డిసెంబర్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, లోకేశ్, జనసేన అధినేత పవన్కళ్యాణ్లపై అనుచిత పోస్టులు పెట్టారని, ఈ విషయమై అడిగితే తనను కులం పేరుతో దూషించారని సిద్ధవటానికి చెందిన జనసేన నాయకుడు వాకమల్ల వెంకటాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్రెడ్డి, సిరిగిరి అర్జున్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి పులివెందులకు బదిలీ చేసినట్లు సిద్ధవటం ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
కొనసాగుతున్న అరాచకపర్వం
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి, బుధవారం పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కొందరిని కోర్టుల్లో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైళ్లకు తరలించారు. ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు.. ఎక్కడికి తీసుకెళుతున్నారు.. అనే విషయాలను కుటుంబసభ్యులకు కూడా చెప్పడంలేదు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవు పోలీసులు అత్యుత్సాహంగా కేసులు నమోదుచేసి అరెస్టు చేస్తున్నారు. మంగళవారం రాత్రి, బుధవారం తొమ్మిదిమందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని రిమాండ్ నిమిత్తం జైళ్లకు తరలించారు.ఒకరిని అరెస్టుచేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్శకుడు రాంగోపాల్వర్మ సహా ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. నటులు పోసాని, శ్రీరెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కాకినాడ జిల్లాలో జగ్గంపేటకు చెందిన కాపారపు వెంకటరమణను అరెస్టు చేసిన సీఐ శ్రీనివాస్రావు కాకినాడ కోర్టులో హాజరుపరిచి, అనంతరం రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిలను మంగళవారం ఆమదాలవలస కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం రిమాండ్ నిమిత్తం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సబ్జైలుకు తరలించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన పఠాన్ అయూబ్ఖాన్, పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన అన్నంగి నరసింహస్వామి, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ముదిగుబ్బకు చెందిన జనికుల రామాంజనేయులుపై కందుకూరులోను, అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కురమయ్యగారి హనుమంతరెడ్డిపై నెల్లూరు జిల్లా సంగం పోలీస్స్టేషన్లోను కేసులు నమోదు చేశారు. రాయవరం ప్రాంతానికి చెందిన ఖండవిల్లి సునీల్కుమార్, కోరుకొండకు చెందిన లగవత్తుల శివసత్యకుమార్, కనిగిరికి చెందిన హరీశ్వర్రెడ్డి, కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కాకరపర్తి శ్రీనివాస్పై విశాఖపట్నంలో కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆయతపల్లికి చెందిన ప్రసాద్రెడ్డిని బుధవారం మఫ్టీలో వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో అరెస్టు చేసిన నకిరేకల్కు చెందిన పి.రాజశేఖర్రెడ్డిని నూజివీడు తరలించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పశ్చిమగోదావరి జిల్లా కో–కన్వినర్లు పాటూరి దొరబాబు, కమతం మహేష్లకు 41ఏ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. శ్రీరెడ్డిపై కేసు నమోదుటీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియా యాక్టివిస్ట్, సినీనటి మల్లిడి శ్రీరెడ్డిపై మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలోని బొమ్మూరు పొలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై అనకాపల్లి పోలీసులకు టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రత్నకుమారి మరో ఫిర్యాదు చేశారు. రాంగోపాల్వర్మకు నోటీసులు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్స్టేషన్ ఎస్ఐ శివరామయ్య బుధవారం హైదరాబాద్లో సినీ దర్శకుడు రాంగోపాల్వర్మకు నోటీసు అందించారు. ఈనెల 19న మద్దిపాడు స్టేషన్కు రావాల్సిందిగా అందులో కోరారు. వ్యూహం చిత్రం నిర్మించే సమయంలో చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్, బ్రాహ్మణిని అవమానించేలా పోస్టింగ్లు పెట్టారంటూ రెండురోజుల కిందట మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ కేసు నమోదు చేశారు. పోసానిపై ఫిర్యాదులుసినీనటుడు పోసాని కృష్ణమురళీ టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును అసభ్య పదజాలంతో దూషించారని టీడీపీ నేతలు బాపట్ల సీఐ అహ్మద్జానీకి ఫిర్యాదు చేశారు. సీఎం తదితరులపై అసభ్య పోస్టులు పెట్టిన పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నేతలు గుంటూరు, నరసరావుపేటల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు
ప్రముఖ నటుడు పోసానిపై జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఫిర్యాదు చేశారు. గతంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో ఈయన పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇందులో పేర్కొన్నారు. పోసాని వ్యాఖ్యలు పార్టీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే విధంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు.(ఇదీ చదవండి: యష్ 'టాక్సిక్' మూవీ టీమ్పై పోలీస్ కేసు)బాడిత శంకర్ ఫిర్యాదుతో పోసానిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపైన కూడా టీడీపీ నేత కేసు పెట్టాడు. దీంతో ప్రకాశం జిల్లా మద్దిపాలెం పోలీసులు.. ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. 19వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.(ఇదీ చదవండి: రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసుల నోటీసులు) -
ఇవ్వండి ఫిర్యాదు.. పెట్టేద్దాం కేసు
సాక్షి నెట్వర్క్: వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెరతీసిన ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై రెచ్చిపోతోంది. ప్రభుత్వ తప్పిదాలను ప్రశి్నస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తోంది. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను సోషల్ మీడియాలో ప్రశి్నంచారని ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టి వేధించడంపై విమర్శలు రావడం, న్యాయస్థానం సైతం గట్టిగా ప్రశి్నంచడంతో ప్రభుత్వం పచ్చ బ్యాచ్ను రంగంలోకి దించింది. సోషల్ మీడియాలో వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కొందరి పేర్లను ఎంపిక చేసి పచ్చ పార్టీ కార్యకర్తల ద్వారా వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయిస్తోంది. ఫిర్యాదులు అందుకున్నదే తడవుగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. రేపల్లె నియోజకవర్గ పరిధిలో ముగ్గురిపై.. సోషల్ మీడియా యాక్టివిస్టులపై రేపల్లె నియోజకవర్గంలోని పలు పోలీసు స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. షేక్ మహ్మద్ ఖాజా మొహిద్దీన్పై నగరం మండలానికి చెందిన ఐటీడీపీ కన్వీనర్ జుజ్జూరి బాలనరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంపట్నం మండలం అడవులదీవికి చెందిన టీడీపీ నేత శొంఠి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు జింకల రామాంజనేయులుపై కేసు నమోదైంది. దిండికి చెందిన టీడీపీ నేత నాగకిశోర్ ఫిర్యాదు మేరకు నిజాంపట్నం పోలీసు స్టేషన్లో బత్తులపల్లి శ్రీనివాసులురెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల అదుపులో సోషల్ మీడియా కన్వీనర్ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ కాపారపు వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాసరావును కలవగా.. రమణపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని, విచారణ అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారని కుటుంబ సభ్యులు వివరించారు. దివ్యాంగుడి పైనా పోలీసు ప్రతాపం నరసాపురానికి చెందిన బుడితి సుజన్కుమార్ అనే దివ్యాంగుడు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ భీమవరం పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తుల సాయం ఉంటేనే గానీ అడుగు ముందుకు వేయలేని సుజన్కుమార్ను స్టేషన్కు రావాలంటూ పోలీసుల నుంచి పదేపదే ఫోన్లు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. సుజన్కుమార్ తండ్రి తహశీల్దార్గా పనిచేసి రిటైరయ్యారు. తల్లి టీచర్. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన సుజన్కుమార్కు పోలియోతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. బాధితుడు సుజన్కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకు భయపడి ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు. తనకు భీమవరం పోలీస్ స్టేషన్ నుంచి ఏఎస్సై ఫోన్ చేసి.. మీరు సోషల్ మీడియా కేసులో ఇరుక్కున్నారని చెప్పి స్టేషన్కు రావాలన్నారని తెలిపారు.స్థానికేతరులపై స్థానిక నేతల ఫిర్యాదు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన స్థానికేతరులపై బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలో పలు మండలాల్లో కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యద్దనపూడి గ్రామానికి చెందిన సూరిశెట్టి శ్రీను విశాఖపట్నం జిల్లా యండాడ గ్రామానికి చెందిన బై జయంత్పై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మార్టూరు మండలం రాజుపాలెంకు చెందిన గొర్రెపాటి నాగదుర్గయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ జిల్లా గాజువాక మండలం గొల్లజగ్గరాజుపేటకు చెందిన బూడి వెంకటేశ్పై మార్టూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చినగంజాం గ్రామ సర్పంచ్, కూటమి నాయకుడు రాయని ఆత్మారావు, తుమ్మలపెంట సతీష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు గ్రామానికి చెందిన ఇందుకూరి శ్రీనివాసరాజుపై చినగంజాం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సత్యసాయి జిల్లా రొద్దం మండలం సోషల్ మీడియా కార్యకర్త ఎన్.బాలాజీరెడ్డి పోస్టులు పెడుతున్నారని నెల్లూరు టీడీపీ నాయకుడు షేక్ ముఫీద్ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆర్జీవీపై తుళ్లూరులో ఫిర్యాదు సినీ దర్శకుడు రామ్గోపాల్వర్మపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. రామ్గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దున్నపోతులకు పవన్కళ్యాణ్, లోకేశ్ ఫొటోలు మారి్ఫంగ్ చేసి పెట్టడం, చంద్రబాబును పవన్కళ్యాణ్ ఎత్తుకున్నట్టు పెట్టిన పోస్టులపై తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నూతలపాటి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించి ఆయనకు నోటీసులు పంపినట్టు దర్యాప్తు అధికారి, ఒంగోలు రూరల్ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు మంగళవారం తెలిపారు. సినీ నటుడు పోసానిపై కేసు నమోదు విజయవాడ కమిషనరేట్ పరిధిలోని భవానీపురం పోలీసుస్టేషన్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కనీ్వనర్ బాడిత శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోసాని కృష్ణమురళి గతంలో హైదరాబాద్ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు పార్టీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే విధంగా ఉన్నాయని బాడిత శంకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి ప్రెస్మీట్ వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపారు. పోసానిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
బీఆర్ నాయుడిని ఎందుకు జైలుకు పంపలేదు?: పోసాని
సాక్షి, హైదరాబాద్: ప్రజల తరఫున టీవీ5, ఈనాడు, ఏబీఎన్ ప్రశ్నించడం మానేశాయని వైఎస్సార్సీపీ నేత పోసాని కృష్ణ మురళి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో అరాచక పాలన జరుగుతుందని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అని ప్రచారం చేశాడు. ఇవ్వడం మానేశాడు. బస్సులు ఫ్రీ, ఆడపిల్లలకు 15 వేలు అన్నాడు. ఇంతవరకు ఇవ్వలేదు. హమీల గురించి ప్రశ్నిస్తున్నవారిని అరెస్ట్లు చేయిస్తున్నాడు’’ అంటూ పోసాని నిలదీశారు.‘‘నేను రోడ్డు మీదకు వస్తే కార్యకర్తతో చంపించే లెవెల్లో టీవీ 5 కథనాలు ఉన్నాయి. నేను సైకో అని.. పార్టీలు మారతానని ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఆరు వందల వాగ్ధానాలు చేశాడు. మేము ఎందుకు ప్రశ్నించకూడదు. నాలాంటి వాళ్లను తిట్టినందుకు టీవీ5 నాయుడికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. చంద్రబాబు కాళ్ల దగ్గరకు వెళ్లి డబ్బు సంపాదించుకున్నారు. బీఆర్ నాయుడు సినిమా ఇండస్ట్రీని తిట్టించాడు. సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్లను తిట్టించిన బీఆర్నాయుడిని ఎందుకు జైలుకు పంపలేదు?’’ అని పోసాని ప్రశ్నించారు.‘‘పని చేయని ప్రభుత్వాన్ని తిట్టేవాళ్లతో ప్రమాదం లేదు. ఓట్లు వేయించుకుని హామీలు నెరవేర్చని వాళ్లతోనే ప్రమాదం. అమ్మాయిలకు ముద్దు పెట్టాలి లేదా కడుపు అయినా చేయాలన్న బాలకృష్ణపై ఎందుకు కేసులు పెట్టలేదు?. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు టీవీ5కి ఇది కనిపించలేదా?. నిజాయితీ గల జర్నలిజం అయితే ఎస్సీల తరపున ప్రశ్నిచావా?. పవన్ కల్యాణ్ తల్లిని లోకేష్ ఘోరంగా తిట్టించాడు. ఈ మాట పవన్ కల్యాణే స్వయంగా చెప్పాడు. మరి లోకేష్, ఆయన అనుచరుల మీద ఎవరైనా కేసులు పెట్టారా?. వైఎస్ జగన్ను టీడీపీ నేత తిట్టినప్పుడు టీవీ5 ఏమైంది?’’ ’ అని పోసాని మండిపడ్డారు. -
ABN రాధాకృష్ణ బెదిరింపులు..
-
ఏబీఎన్ రాధాకృష్ణ అండ్కో బెదిరిస్తోంది: పోసాని
సాక్షి, హైదరాబాద్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏబీఎన్ రాధాకృష్ణ అండ్కో.. ఇన్ డైరెక్ట్గా బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన కుటుంబాన్ని పవన్ అభిమానులు దూషించినా ఆయన కుటుంబాన్ని తానెప్పుడూ తిరిగి ఒక్క మాట కూడా అనలేదన్నారు. చంద్రబాబు, లోకేశ్ను పవన్ కల్యాణ్ చాలా సార్లు విమర్శించారని పోసాని కృష్ణమురళి గుర్తు చేశారు.ఇదీ చదవండి: పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ -
అయ్యప్ప భక్తుల గురించి ఇంత ఘోరంగా..! ఇది చంద్రబాబు బాగోతం..!
-
అయ్యప్ప మాలేస్తే ఆదాయం తగ్గుతుందన్నాడుగా..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటనపై చంద్రబాబు చేస్తున్నరాద్దాంతంపై పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. తిరుమల పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్ను డిక్లరేషన్ అడిగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు పోసాని. హిందూ ధర్మా పరిరక్షకుడిగా చెప్పుకుంటున్న బాబు.. ఒకప్పుడు అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల మద్యం అమ్మకాలు జరగడం లేదని ఘోరంగా వ్యాఖ్యానించాడని గుర్తు చేశారు.మతతత్వ పార్టీ బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నానని, ఇదే విషయాన్ని గతంలో మసీద్లోనే చెప్పాడని గుర్తు చేశారు.తనకు ఏ పార్టీలో కలవాలని లేకున్నా కూడా ఢిల్లీ నుంచి వచ్చి కలవండి అంటే బీజేపీలో కలిశాను అని బాబు చెప్పాడని తెలిపారు. మోదీ అంటే కేడీ.. కేడీ అంటే మోదీ అని ఘోరంగా తిట్టిన బాబు.. మళ్లీ ఢిల్లీకి వెళ్లి మోదీ.. అమిత్ షా కాళ్లు పట్టుకున్న ఫోటోలను కూడా చూశామని ఎద్దేవా చేశారు. కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.‘చంద్రబాబు లాంటి వ్యక్తి ఉంటాడనే అంబేద్కర్ చాలా బలమైన రాజ్యాంగం రాశారు. ఓట్ల కోసం క్రిస్టియన్, ముస్లింల ఇంటికి చంద్రబాబు వెళ్లలేదా?, నేను, నా భార్య కలిసి చర్చ్, మసీద్కు వెళ్లాం. మమ్మల్ని ఎవరూ ఎప్పుడూ అఫిడవిట్ అడగలేదు. జగన్ది గ్రేట్ పాలిటిక్స్.. నీది డర్టీ పాలిటిక్స్ బాబూ’ అని ధ్వజమెత్తారు పోసాని -
మీ భూమి మీది కాదు అని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాశారు
-
బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
సాక్షి, విజయవాడ: ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చే వాడే.. కానీ తీసుకునేవాడు కాదని స్పస్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. పేదల భూములు లాక్కుంటే తానే విజయవాడలో ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు.తన మాటలను నమ్మాలని, కూటమి విష ప్రచారాన్ని నమ్మవద్దని హితవు పలికారు. చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోవద్దని కోరారు. మీ భూమి మీది కాదంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు పచ్చి అబద్ధమని అన్నారు. రైతులకు వంశపారంపర్యంగా వచ్చే బూములు వారికి కాకుండాపోతాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబును సీఎం చేయడానికి లేనిపోని పెంట రాసి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సడెన్గా రామోజీ భార్య ఆయన భార్య కాకుండాపోతుందా అనిసెటైర్లు వేశారు.‘సీఎం జగన్ను తిట్టాలి అని చంద్రబాబు పిలుపు ఇవ్వగానే హైదరాబాద్ నుంి,ఇ ఫ్లైట్ వేసుకొని వచ్చి ఒక పచ్చ మంద దిగుతుంది. ఒక్క రోజు కుిడా ఏపీలో లేనివారు ఇవాళ ఏపీ గురించి మాట్లాడతున్నారు. కరోనా సమయంలో ఇప్పుడు మాట్లాడుతున్న పచ్చమంద ఎవరైనా వచ్చి సాయం చేశారా? అప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. కోవిడ్ కాలంలో బాబు హైదరాబాద్ మదీనాగూడలోని వందల ఎకరాల ఫాంమౌజ్లో ఉన్నాడు. కరోనా సమయంలో కనీసం పవన్ కల్యాణ్ వస్తాడేమో అని ఎదురు చూశారు. మరి కరోనా సమయంలో కాపులకు అయినా సహాయం చేశాడా పవన్?.కానీ సీఎం జగన్ ఒక్కడే రాష్ట్రంలో నిలబడి కరోనా లో ప్రజలకు నిజాయితీగా సేవలు అందించాడు. నేను చెప్పాను అని కాదు జగన్ను మీరు కోల్పోతే మీకు ఒక్క పథకం దక్కదు. చంద్రబాబు అన్ని పథకాలు తీసేస్తాడు. ఒక్క పైసా కూడా పేదలకు రానివ్వడు. ప్రజలంతా ఒక్కసారి ఓటు వేసే ముందు ప్రశాంతంగా ఆలోచించండి. ప్రాణం ఉన్నంత వరకు పేదల ప్రాణాలకు అండగా నిలిచే జగన్కు మీరు మద్దతుగా ఉండండి’ అని పోసాని పేర్కొన్నారు. -
మానవాభివృద్ధే నిజమైన అభివృద్ధి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచారని, ఇంతకంటే అభివృద్ధి ఏముంటుందని వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి చెప్పారు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కాదని, మానవాభివృద్ధే నిజమైన అభివృద్ధి అన్న విషయం అర్బన్ ఓటర్లు గుర్తించాలని తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు సీఎం జగన్ నవరత్నాల సంక్షేమాన్ని పంచుతూ వారిని ఆర్థికంగా అభివృద్ధి పరిచి, విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రతతో కూడిన మంచి భవితను అందించారని తెలిపారు. హ్యూమన్ క్యాపిటల్ కంటే గొప్ప అభివృద్ధి ఏముంటుందని ప్రశ్నించారు. అదే చంద్రబాబు దృష్టిలో పేదలంటే ఐదేళ్లకో సారి ఓట్లు అమ్ముకునే జీవచ్ఛవాల్లాంటి వారని చెప్పారు.సంపద సృష్టిస్తాం అనే చంద్రబాబు.. ఆయన సీఎం అయినప్పటి నుంచి దిగేవరకు ప్రతి బడ్జెట్లో రెవెన్యూ లోటు కనిపిస్తుందని, మరి సంపద ఎక్కడ సృష్టించాడని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మానవత్వానికి నిలువెత్తు రూపమైతే, మోసానికి మారుపేరు చంద్రబాబు అని అన్నారు. పోసాని బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పేదలకు ఇచ్చే స్కీములు పప్పుబెల్లాలు కావు. అవి హ్యూమన్ క్యాపిటల్. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ఖజానా సొమ్మును పేదలకు పప్పుబెల్లాల్లా పంచడం ఎంతవరకు సబబు అని నన్ను కొందరు అడిగారు. సీఎం జగన్ ప్రభుత్వ ఖజానా ధనాన్ని పేద ప్రజలకు పంచకపోతే ఈ పాటికి చంద్రబాబులాంటి అవినీతిపరుల చేతుల్లో పేదవాళ్ళు నాశనమైపోయుండేవారని నేను వారికి చెప్పాను.ఎందుకంటే.. చంద్రబాబుకు పేదవాళ్లను ఇంకా పేదవాళ్లుగా మిగల్చడమే తెలుసు. అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించేవారికి నా సమాధానం ఏమిటంటే.. ఎత్తైన సిమెంట్ స్తంభాలతో, పెద్ద పెద్ద బిల్డింగులతో అభివృద్ధి ఏమీరాదు. మానవాభివృద్ధి జరగాలి. మనిషనేవాడు జీవచ్ఛవం స్థాయి నుంచి తానొక మనిషిని అని రోడ్డు మీదకొచ్చి చెప్పుకోగలగాలి. ఈ పరిస్థితి చంద్రబాబుకు చేతగానిది. చంద్రబాబుకు తెలిసిందల్లా ఐదేళ్లకోసారి ఎన్నికలనగానే పేదలు, కూలీల దగ్గరకొచ్చి, వారి ఓటుకు విలువ కట్టి, ఓటుకు నోటు పంచడమే’ అని చెప్పారు. ప్రజలకు చిరంజీవి వెన్నుపోటు పొడిచారు ‘ప్రజలకు వెన్నుపోటు పొడిచిన పొలిటికల్ బిజినెస్మేన్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని అమ్మేసుకున్న బిజినెస్మేన్ కూడా ఆయనే. ఇప్పుడు తమ్ముడ్ని గెలిపించాలని ప్రజలనడిగే అర్హత చిరంజీవికి లేదు. ఆయనకు రాజకీయం, సినిమా ఒకటే. డబ్బు గానీ, అధికారం గానీ వస్తే చేద్దామని, లేకపోతే ఐదేళ్లు ఖాళీగా ఉండాల్సిన ఖర్మేంటని 18 మంది ఎమ్మెల్యేలను అడ్డంగా అమ్మేసుకుని వెళ్లిపోయిన వ్యక్తి. తప్పు తెలుసుకోని రాజకీయ అనర్హుడు చిరంజీవి’ అని పోసాని దుయ్యబట్టారు.అర్బన్ ఓటర్లంతా బాబు మోసాల్ని గుర్తుంచుకోవాలి‘చంద్రబాబు చేసిన మోసాలను అర్బన్ ఓటర్లంతా గుర్తుంచుకోవాలి. సీఎం వైఎస్ జగన్ ఎవరినీ మోసం చేయరన్న విషయాన్ని గుర్తించాలి. ఆయన ఇప్పటివరకు ఎవరినీ దగా చేయలేదు. సీఎం జగన్ పేద, మధ్యతరగతి వర్గాలను అన్ని విధాలుగా పైకి తెచ్చారు. పెత్తందార్లకు సీఎం జగన్ నచ్చడేమో కానీ, పేదలపాలిట ఆయన దేవుడు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ కూడా రైతులు, పేదల పట్ల దేవుడై నిలిచారు కదా? అధికారంలోకి రాగానే రైతుల్ని రుణ విముక్తులను చేశారు. అప్పుడు అందరూ ఆయన్ని అభినందించారు తప్ప పప్పుబెల్లాల్లా పంచిపెట్టారని అనలేదు. ఇప్పుడు సీఎం జగన్ చేసిందీ అదే. ప్రభుత్వం ఉన్నది పేదలను ఆదుకోవడానికే అని నిరూపించారు. ధనవంతులు కొందరు వారి కులాల్లో పేదలను ఆదుకుంటుంటారు. వారి కులాల్లోని పేద పిల్లల చదువులకు డబ్బులిచ్చి ప్రోత్సహిస్తుంటారు. అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పేదల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ చేసి, వారి బతుకులు మారుస్తున్నారు. కులం, మతం , ప్రాంతం, రాజకీయం అనేది చూడకుండా ప్రభుత్వ సొమ్మును పేదవాడికి పంచి వారి జీవనప్రమాణాల్ని పెంచడం మంచి సంప్రదాయం. ఓట్ల కోసమే సీఎం జగన్ పేదవాళ్లకు డబ్బులు అకౌంట్లలో వేశారనడం ముమ్మాటికీ తప్పు. గతంలో రూపాయిలో పావలానే పేదవాడికి చేరేది. మిగతాదంతా అవినీతిపరుల జేబుల్లోకి పోయేది. ఇప్పుడు పైసా అవినీతి లేదు. నాలాంటి ఎంతోమంది ధనవంతులకు పేదవాడిని ఆదుకోవాలనే మనసు రావడానికి సీఎం జగనే స్ఫూర్తి’ అని చెప్పారు. -
చిరు పై పోసాని సంచలన కామెంట్స్
-
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
-
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
-
పవన్ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కోసం ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ. ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారని పోసాని చెప్పుకొచ్చారు.కాగా, పోసాని బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ తీసుకువచ్చిన పథకాలు వారి జీవితాల్లో మార్పులు తెస్తున్నాయి. డబ్బున్న వారు సైతం స్వచ్చందంగా పేదలకు సాయం చేయడం లేదా?. అలాగే ప్రభుత్వం చేస్తే తప్పేంటని మా కమ్మ వాళ్లని ప్రశ్నించాను. పేదలపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని చెప్పాను. పేదవాడు జీవచ్చవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలు పెట్టారు. ఇదంతా ఓట్ల కోసం కాదు.. ప్రజల కోసం. మానవత్వం, చిత్తశుద్దితో సీఎం జగన్ పనిచేస్తున్నారు.చంద్రబాబు ఏనాడైనా సంపద సృష్టించారా?. ఆయన హయాంలో రెవెన్యూ లోటు బడ్జెటే ఉంది. జనాన్ని మోసం చేస్తూ ఇంతకాలం చంద్రబాబు కాలం వెల్లదీశారు. తాను గెలిస్తే తాకట్టులో ఉన్న బంగారం బయటకు తెస్తానని చంద్రబాబు చెప్పారు. నిజమని నమ్మిన మహిళలు, రైతులు నిలువునా మోసపోయారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలతో మానవ నిర్మాణం చేపట్టారు. పేదోడి చదువులు, ఆరోగ్యం కోసం జగన్ కష్టపడుతున్నారు.చిరంజీవి ప్రజారాజ్యం పెడితే 18 సీట్లు వచ్చాయి. కానీ ఏనాడైనా రాష్ట్ర ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించారా?. ఇప్పుడు పవన్ని గెలిపించమని ఎలా అడుగుతారు?. రెండు ఎంపీ సీట్ల నుండి బీజేపీ అధికారంలోకి ఎలా రాగలిగింది?. అప్పట్లో వాజ్పేయి, అద్వానీ కష్టపడి పనిచేసి ప్రజాదరణ పొందారు. చిరంజీవి మాత్రం తన పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు. ఇక రాజకీయాల్లోకి రానని చెప్పి, ఇప్పుడు మళ్ళీ జనసేన తరపున ఎలా ప్రచారం చేస్తారు?. చిరంజీవి వెన్నుపోటు పొడిచినందుకు ఎంతోమంది కాపులు బలయ్యారు. చిరంజీవి ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని హితవు పలికారు. -
ఒకసారి ఆ క్లిప్ చూడండి.. చంద్రబాబు ఎంత నీచుడో..!
-
ఒకసారి ఆ క్లిప్ చూడండి.. చంద్రబాబు ఎంత నీచుడో..!
-
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
-
సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!
-
ఫేక్ వీడియోకున్న విలువ.. సీఎం జగన్ ప్రాణానికి లేదా?
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు పబ్లిక్గా ఏపీ సీఎం జగన్ను చంపుతా అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నవాళ్లు.. ఇంత సీరియస్ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్, YSRCP నేత పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం ఉదయం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నో రోజులుగా సీఎం జగన్ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ‘రేపే నిన్ను(సీఎం జగన్ను ఉద్దేశిస్తూ..) చంపితే ఏం చేస్తారు’ అని చంద్రబాబు అడుగుతున్నారు. విశాఖ ఎయిర్పోర్టులో దాడి జరిగితే మీరే చేపించుకున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇది దుర్మార్గం కాదా?. దీనిపై ఎవరూ స్పందించరా?. ఒక ఫేక్ వీడియోకి ఉన్న విలువ సీఎం జగన్ ప్రాణానికి లేదా?.. సుజనా చౌదరి, సీఎం రమేష్లు ఆర్థిక నేరస్తులు. ఈ విషయం అందరికీ తెలుసు. అసలు సుజనా చౌదరి బీజేపీలోకి ఎందుకు మారారు? బీజేపీలో ఉంటే వేల కోట్లు తినొచ్చా? అక్రమాలు చేసిన వాళ్లు బీజేపీలో ఉంటే శిక్ష పడదా?. మోదీగారు మీరు నిజాయితీవంతమైన నాయకులు. ఇలాంటి వారిని ప్రొత్సహించి మీ ఇమేజ్ను దెబ్బ తీసుకోకండి’’ అని పోసాని అన్నారు. -
బాబు కావాలంటే నన్ను చంపు జగన్ ను మాత్రం...!
-
చంద్రబాబుని ఇమిటేట్ చేసిన పోసాని
-
హత్యలకు కుట్రలు ఆధారాలతో పోసాని
-
సీఎం జగన్ కు... పవన్ కళ్యాణ్ కి తేడా ఇదే
-
పంజాబ్ అమ్మాయిని లవ్ అని దారుణంగా వాడుకొని వదిలేసావ్: పోసాని
-
జగన్ ని అంతం చేస్తే.. మా చంద్రబాబు ప్లాన్ అదే
-
కమ్మ వాళ్ళు ఇక్కడ ఏడుస్తుంటే ఇంట్లో తలుపులు వేసుకున్నాడు దొంగ బాబు
-
చంద్రబాబు నెం.1 కిలాడీ..!
-
చంద్రబాబు నెంబర్వన్ కిలాడీ: పోసాని
సాక్షి, గుంటూరు: వాలంటీర్ల సేవలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని.. క్యాన్సర్ గడ్డ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారంటూ ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వాలంటీర్లు నిస్వార్థ సేవ చేస్తున్నారని, లోకేశ్లా వాలంటీర్లు వ్యవహరించడం లేదన్నారు. ‘‘చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. ఎల్లో మీడియా, చంద్రబాబుకు మహిళలంటే గౌరవం లేదు. చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టడమే వారి లక్ష్యం. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను నమ్మొద్దు. సుజనా చౌదరిని తిట్టడానికి కొత్త భాష సృష్టించాలి. చంద్రబాబు నెంబర్వన్ కిలాడీ. తన రాజకీయ భవిష్యత్ కోసం చంద్రబాబు వంగావీటి రంగాను హత్య చేయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనికిరారు. అన్ని సామాజిక వర్గాల వారికి సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారు’’ అని పోసాని చెప్పారు. వలంటీర్లపై చంద్రబాబుది మొసలి కన్నీరు. వాలంటీర్లు తలుపులు కొట్టేవారని అన్నాడు. ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవాళ్లంటూ వలంటీర్లపై దుష్ప్రచారం చేశారు. వాలంటీర్లు లోకేశ్లా తాగుబోతు, తిరుగుబోతు, లోఫర్లు కాదు. వలంటీర్లను ప్రజలు తమ్ముడు, అన్న, బిడ్డలా చూసుకుంటారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. జయప్రద జీవితాన్ని నాశనం చేసింది చంద్రబాబు. రామోజీరావుతో కలిసి లక్ష్మీ పార్వతి జీవితాన్ని నాశనం చేశాడు. మహిళలను చంద్రబాబు చాలా చులకనగా చూస్తాడు. బాలకృష్ణ ఆడవాళ్లు కనిపిస్తే కడుపు చేయాలంటూ మాట్లాడాడు’’ అని పోసాని గుర్తు చేశారు. ‘‘నేను కమ్మ కులస్తుడిని కాబట్టి చంద్రబాబుని తిట్టొద్దంటున్నారు. అవినీతి పరుడు, దొంగ కమ్మ వాడైతే..నేను మద్దతు ఇవ్వాలా?. మరి రాధాకృష్ణ గతంలో సుజనా చౌదరి అవినీతిపై రాయలేదా?. ఈనాడు రామోజీరావు కూడా సుజనా ఎన్ని వేల కోట్లు మోసం చేశాడో రాశారుగా.. అలాంటి వాళ్లు ఇప్పుడు కూటమి అభ్యర్థ. దున్నపోతులా సుజనా చౌదరి వేల కోట్లు తిన్నాడు. దొంగలు అందరూ కలిసి సీఎం జగన్ని దించాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అంటూ పోసాని కృష్ణ మురళీ దుయ్యబట్టారు. పురంధేశ్వరి రాజకీయ అవకాశ వాది. బీజేపీలో ఉండి చంద్రబాబు కోసం పని చేస్తున్నారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని లేఖ రాసింది పురందేశ్వరి. మరి సుజనా చౌదరి కేసులపై ఎందుకు లేఖ రాయలేదు?. మళ్లీ ఈ ప్రభుత్వమే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వలంటీర్లకు 10 వేలు ఇస్తామని చంద్రబాబు డ్రామా ఆడుతున్నాడు. గతంలో 600 హామీలు ఇచ్చి ఒక్కటి అమలు చెయ్యలేదు. ఒక్క హామీ అమలు చేసినట్టు చూపించు’’ అని చంద్రబాబుకు పోసాని కృష్ణమురళీ సవాల్ విసిరారు. ఇదీ చదవండి: ఎల్లో బ్యాచ్ వారి వాషింగ్ మెషిన్ -
చంద్రబాబుపై పోసాని కృష్ణ మురళి ఫైర్
-
చంద్రబాబు చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలు : పోసాని కృష్ణ మురళి
-
రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగాను చంపేశారు
-
గతంలో చంద్రబాబు కాపులను రౌడీలు అనలేదా?!: పోసాని
సాక్షి, విజయవాడ: గతంలో చంద్రబాబు కాపులను రౌడీలని అనలేదా? అంటూ ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్ని అన్యాయాలు చేసినా చంద్రబాబు అంటే పవన్కు దేవుడు. చంద్రబాబు కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెడతారంటూ దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైలుకెళ్లారు. వాలంటీర్ల సేవలను సైతం చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారు. నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు’’ పోసాని ధ్వజమెత్తారు. వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్డీఆర్ను చంపేశారు. చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టుకోడు.. ఇంటింటికి తిరగడు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు. రాజకీయ భవిష్యత్తు కోసం వంగావీటి రంగాను చంపేశారు. పవన్ కల్యాణ్ను చంద్రబాబు లొంగదీసుకున్నారు’’ అని పోసాని కృష్ణమురళీ నిప్పులు చెరిగారు. -
ఒరేయ్ చింతమనేని నీకే చెప్తున్న...పోసాని స్ట్రాంగ్ వార్నింగ్
-
JPకి పోసాని దిమ్మతిరిగే కౌంటర్
-
జేపీని నమ్మొద్దు.. ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా: పోసాని
సాక్షి, గుంటూరు: జయప్రకాశ్ నారాయణపై ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి జేపీకి కనిపించటం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘మేధావి ముసుగు వేసుకున్న జేపీని ప్రజలు నమ్మొద్దు. తమ కులానికి చెందన వాడు కాబట్టే చంద్రబాబుకు జేపీ మద్ధతు. అవినీతిపరుడైన చంద్రబాబుకు జేపీ మద్ధతివ్వడం సిగ్గుచేటు. 2014-2019 మధ్య చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడు. చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు దోచుకున్నారు. వంగవీటి రంగాను చంపిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబును మళ్లీ సీఎం చేస్తే రాష్ట్రం నాశనమే. కమ్మకులానికి చెందిన వాడైనా వెధవలకు నేను సపోర్ట్ చేయను. ఎన్నికల ముందు జేపీ చేత చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా ఇది. బాబు మోసాలను గమనించే సీఎం జగన్కు ప్రజలు 151 సీట్లు ఇచ్చారు’ అని పోసాని తెలిపారు. -
గీతాంజలి మృతి పట్ల లైవ్ లో పోసాని కన్నీళ్లు..
-
నా భార్యను కూడా వేధించారు: పోసాని భావోద్వేగం
తెనాలి మహిళ గీతాంజలి చావుకు టీడీపీ సోషల్ మీడియానే కారణమని విమర్శించారు ఏపీఎఫ్డీఎఫ్ చైర్మన్ పోసాని కృష్ణమురళి. సాధారణ మహిళను వెంటాడి, వేధించడంతో మానసిక వేదనతో గీతాంజలి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చావుకు చంద్రబాబు, లోకేషే బాద్యత వహించాలన్నారు. ఈ మేరకు పోసాని మంగళవారం సాక్షి టీవీతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్పై నిప్పులు చెరిగారు. చంద్రబాబును విమర్శించిన ప్రతి ఒక్కరిపై.. ఆయన వ్యక్తిగత దాడులకు పాల్పడుతుంటాడని మండిపడ్డారు. ప్రధాని మోదీ నుంచి సీఎం జగన్, సాధారణ పౌరులతో సహా ఎవరిని బాబు వదిలిపెట్టడని అన్నారు. మోదీ చంద్రబాబును అవినీతిపరుడని విమర్శిస్తే.. తిరిగి బాబు ప్రధానిని భార్య, కుమారుడు లేడంటూ వ్యక్తిగతంగా దుయ్యబట్టారని అన్నారు. మోదీ కూడా ఆత్మహత్య చేసుకోవాలన్నారు. గీతాంజలిపై కూడా అలాగే వ్యక్తిగతంగా విమర్శలు చేసి ఆమె చావుకు టీడీపీ కారణంగా నిలిచిందని మండిపడ్డారు. వ్యవస్థను ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ బూతులు తిడుతున్నాడు. ఒకవేళ పవన్ను ప్రశ్నిస్తే.. వాళ్ల సైకో ఫ్యాన్స్ ఎమ్మెల్యేలను, వారి భార్య పిల్లలను బూతులు తిడతారు. టీడీపీ, జనసేన సైకో అభిమానులు నా భార్యను కూడా వదల్లేదు. తనపై కూడా బూతులు తిట్టారు. నాభార్య గురించి తన మొబైల్కే అసభ్యంగా మెసెజ్లు పంపారు. గీతాంజలి కంటే ఎక్కువ వేధింపులకు గురిచేశారు. ఇన్ని తిట్టినా నా భార్య ఏడవలేదు. ధైర్యంగా నిలబడింది. నా భార్య కూడా గీతాంజలిలాగా చనిపోయి ఉంటే నాకు దిక్కు ఎవరు ఉంటారు. నా భార్య నవ్వే నాకు ఇన్సిపిరేషన్. నాకు అప్పుడు ఏడుపు రాలే.. ఇప్పుడు మాట్లాడుతుంటే ఏడుపు వస్తుంది. అప్పుడు ఈ వెధవలను బహిరంగంగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నా. అప్పుడే మీడియాతో మీటింగ్ పెట్టి నా భార్యకు వచ్చిన మెసెజ్లు అన్నీ చూపించా. వాళ్లు ఎలా తిట్టారో నేను వాళ్లను అలాగే తిట్టిన. దమ్ముంటే ఫేస్ టు ఫేస్ పోరాడాలని సవాల్ విసిరాను. చంద్రబాబు దగ్గర ఉన్న విచ్చలవిడి డబ్బులతోటి దివంగత ఎన్టీఆర్ నుంచి ఎమ్మెల్యేలను లాక్కున్నాడు. ఎన్టీఆర్ను చెప్పుతో కొట్టించాడు. వెన్నుపోటు పొడిచి సీఎం పోస్టు లాక్కున్నాడు. సీఎం జగన్ నుంచి 23 ఎమ్మెల్యేలను కొన్నాడు. జైలు కెళ్లి మళ్లీ అదే డబ్బులు వెదజల్లి బయటకు వచ్చాడు. చంద్రబాబు ఓటర్లను ప్రేమిస్తాడు. సీఎం జగన్ ప్రజలను ప్రేమిస్తాడు . అదే ఇద్దరికిఉన్న తేడా కాబట్టే జనం గుండెల్లోఉన్నాడు. సిద్ధం సభకు లక్షల జనాలు వచ్చారు. మహిళలు ఎవరూ ఏడవకండి. అధైర్య పడకండి.. వేధవలు ఉంటారు.. తట్టుకొని ధైర్యంగా ఎదుర్కోండి. మనకేనా కన్నీళ్లు ఉంటాయి.. వాళ్లకు ఉండవా.. ప్రశ్నించి ఎదురుతిరగండి. రేపు మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మహిళలు రోడ్డు మీదకు రండి.. గీతాంజలి నా చెల్లె కాదు కదా. నా అక్క కాదు కదా. నా కుంటుబ సభ్యురాలు కాదు కదా.. నా వరకు వస్తే చుద్దాంలే అప్పటి వరకు నారా లోకేష్ ఇంటికి వెళ్లండి.. వాళ్ల భార్య బ్రహ్మిణి దగ్గరకు వెళ్లి చెప్పండి. గీతాంజలి అనే మహిళను సోషల్ మీడియా ట్రోల్సింగ్స్తో చంపించాడు. నీ భర్తను చెప్పుతో కొట్టి బుద్ధి వచ్చేలా చేయ్ అని నిలదీయండి. ఇతడి వల్ల ఇంకెవరూ చనిపోకుండా మీరు వచ్చి నిలదీస్తే ఇలాంటి ఆత్మహత్యకు తగ్గుతాయి’ అని పోసాని పేర్కొన్నారు. గీతాంజలి అనే మహిళ తన సొంత ఇంటి కల నెరవేరిందంటూ సీఎం జగన్ను పొగడటం ఆమె పాలిట శాపమైంది. టీడీపీ సోషల్ మీడియా సైకోలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వెంటాడి వేధించారు. అసభ్య పదజాలంతో దూషించారు. ప్రతిక్షణం నరకం చూపించారు. ఆమె గుండె తట్టుకోలేకపోయింది.ట్రోలింగ్ భరించలేకపోవ్వడంతో చివరకు ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. -
కాపులను తిట్టిన చంద్రబాబుతోనే పవన్ జతకట్టాడు: పోసాని
-
మా రంగాను చంపింది నువ్వే: పోసాని
-
ఏ కాపు కూడా బాబు, పవన్కు ఓటు వేయరు : పోసాని
సాక్షి, హైదరాబాద్: వంగవీటి రంగాను చంద్రబాబే చంపించారనే విషయం అందరికీ తెలుసని APFDC ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. ఐదు జిల్లాల్లో వంగవీటి రంగా అంటే.. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కంటే గొప్పవాడని, అందుకే వంగవీటి రంగాను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. రంగా కారులో చిన్న కర్ర దొరికితే.. దాన్ని చూపించి రంగాను పీఎస్కు తీసుకెళ్లారని, తనను చంపేస్తారని రంగాకు కూడా ఒక స్టేజ్లో అర్థమైందని పోసాని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని వంగవీటి రంగా నాడు రాజీవ్గాంధీకి లేఖ కూడా రాశారు. దీనిపై రాజీవ్ వేగంగా స్పందించారన్నారు. ఎన్డీఆర్ను మించిపోతున్నాడనే రంగాను హత్య చేయించారని పోసాని అన్నారు. ‘‘నేనున్నాంటూ ఇప్పుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టాడు. మీరు అండగా ఉంటే సీఎం అవుతానని పవన్ చెప్పాడు. రంగా తరహాలో పవన్ ఉంటాడని కాపులంతా భావించారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలను కూడా పవన్ తిట్టాడు. ఇప్పడు చంద్రబాబు కోసం పనిచేస్తున్నాడు. తాను సీఎం కాలేనని పవనే చెబుతున్నాడు. చంద్రబాబుకే సీఎం అయ్యే అర్హత ఉందని పవన్ చెబుతున్నాడు. చంద్రబాబుకు కాపులందరూ ఎందుకు ఓటు వేయాలి’’ అంటూ పోసాని ప్రశ్నించారు. ‘‘సలహాలు ఇచ్చేవారంతా వైఎస్సార్సీపీ కోవర్టులంటూ పవన్ చెబుతున్నాడు. ముద్రగడను చంద్రబాబు ఎంత వేధించారో అందరికీ తెలుసు. ముద్రగడను వేధింపునప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు పవన్ గగ్గొలు పెట్టాడు. పవన్ తన వెనకాల నాదెండ్ల మనోహర్ను పెట్టుకున్నాడు. పవన్ తన గుండెల్లో మాత్రం చంద్రబాబును పెట్టుకున్నాడు. కాపులను తిట్టిన వారితో పవన్ ఇప్పుడు ఎందుకు కలిసాడు’’ అంటూ పోసాని కృష్ణమురళి నిలదీశారు. పోసాని కృష్ణ మురళి ప్రెస్మీట్లో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే కాపు కులస్తుల కోసమే ఈ ప్రెస్ మీట్ కాపు సోదరులను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత దగా చేస్తున్నారో, వారిని ఎంతగా అవమానిస్తున్నారో కాపులందరికీ తెలియాలి మళ్లీ కాపులను మోసం చేయడానికి బాబు, పవన్ వస్తున్నారు, వారిని గుర్తించాలి కాపుల ఆశా జ్యోతి వంగవీటి, మాకందరికి అయన పెద్ద హీరో ఆయన్ని ఎలా చంపారో ఈ పోస్టర్ మీకు చెబుతుంది రంగాను చంపించింది నారా చంద్ర బాబు నాయుడు రంగాని ఎవరు చంపించారో కాపులందరికీ తెలుసు, రంగా వాళ్ళ అబ్బాయి కూడా తెలుసు రంగా ఎమ్మెల్యేగా ఉన్నపుడు గుంటూరు, కృష్ణా, గోదావరి, ప్రకాశం, అయిదు జిల్లాల్లో మొత్తం 70 ఎమ్మెల్యే సీట్లను ప్రభావితం చూపించగలిగాడు ఎన్టీఆర్ కంటే ఎక్కువ ప్రజల అభిమానం వచ్చిందన్న అనుమానంతో రంగాను చంపించేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నాడు ఆ రోజుల్లో రంగాను ఎంత హింసించారో అందరికి తెలుసు చనిపోతే బాగుండు అనిపించేలా రంగాను హింసించారు తనకు ప్రాణహాని ఉందని అప్పట్లో సీఎం రామారావుకి హోమ్ మినిస్టర్ కోడెల కు సెక్యూరిటీ కోసం రంగా రిక్వెస్ట్ పెట్టుకున్నాడు అయినా చంద్రబాబు వల్ల రంగాకు భద్రత రాలేదు దీంతో సెక్యూరిటీ కోసం కేంద్రానికి రంగా లేఖ రాసాడు సెక్యూరిటీ వచ్చేలోపే రంగాను రోడ్ మీద నరికి చంపించారు రంగాను చంపినపుడు ఒక్క కాపు కూడా ఆ పూట అన్నం తినలేదు రంగా ఉంటె సీఎం అయ్యేవారు అని కాపులు భావించారు కాపుల్లో ఉన్న ఆవేదనను అవకాశవాదంగా మార్చుకుని పవన్ కళ్యాణ్ వచ్చాడు చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ లను పవన్ తిట్టడంతో కాపులు నమ్మారు పార్టీ పెట్టాను సీఎం అవుతాను అని పవన్ ప్రకటనలు చేస్తే కాపులు నమ్మారు అంతగా కాపులు నమ్మితే ఇప్పుడు పొత్తుల పేరిట 24కి పరిమితమయ్యాడు పవన్ చంద్రబాబుకి సపోర్ట్ చేయాలనీ నాకు అంత సీన్ లేదని పవన్ చెప్తున్నాడు ఇపుడు కాపుల మనోభావాలు ఏమిటి? మోడీ నిజాయతీపరుడు అందుకే సపోర్ట్ చేశాను తెలంగాణ తెచ్చినందుకు కెసిఆర్ కు సపోర్ట్ చేశాను అందరికంటే జగన్ బెస్ట్ కాబట్టి జగన్ ను సపోర్ట్ చేశాను పవన్ కళ్యాణ్ నిజాయితి పరుడు అయితే ఆయనకి సపోర్ట్ చేసేవాడ్ని రంగ ని చంపినా వాడికి వోట్ వేయమని పవన్ చెప్తున్నాడు ముద్రగడ ను చంద్రబాబు అవమానించాడు అరెస్ట్ చేయించాడు కాపు ఆడపిల్లలను అవమానించాడు చంద్రబాబు అప్పుడు మాట్లాడని పవన్ అవినీతు కేసులో చంద్రబాబు జైలు కి వెళ్ళగానే వెళ్లి పలకరించాడు కాపులు రౌడీలు గుండాలు అన్న చంద్రబాబు కు వోట్ వేయాలని పవన్ చెప్తున్నాడు కాపుల్లో చదువుకున్న వాళ్ళు లేరా? నీకు చాతకానపుడు కాపుల్లో ఇంకొకరిని పెట్టాలి.! రంగాను చంపినా చంద్రబాబును సీఎం ఎలా చేయమంటావ్? కమ్మ కులంలో పుడితే బాగుండేదని పవన్ ఫీల్ అవుతున్నాడు.! రంగాని చంపినా వాడు సీఎం అయితే బాగుంటుందని పవన్ అభిప్రాయం.! నేను రంగా శిష్యుడ్ని రంగాను అభిమానించే వారు ఎవరైనా సైకిల్ కి వోట్ వేయవద్దు ఇదీ చదవండి: పొత్తుల పితలాటకం -
మీకు ఏ మాత్రం సిగ్గున్నా.. ఏకి పారేసిన పోసాని.
-
చంద్రబాబుకు పోసాని బంపర్ ఆఫర్..
-
చంద్రబాబూ.. నార్కో టెస్టుకు సిద్ధమా?: పోసాని
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అంత నిజాయితీపరుడతైతే ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి ఎందుకు కొన్నారని?.. మోహన్బాబు నుంచి హెరిటేజ్ ఎందుకు లాక్కున్నారని?.. ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్టీవీడీసీ) ఛైర్మన్ పోసాని కృష్ణమురళి సూటిగా ప్రశ్నించారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత గురించి పబ్లిక్ డొమైన్లో కొన్ని విషయాలు ఉన్నాయని.. నార్కో టెస్టులో పాసై బయటకు రావాలంటూ చంద్రబాబుకు పోసాని సవాల్ విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైల్లో ఉన్నప్పుడు కూడా తన భర్త ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడని నారా భువనేశ్వరి చెబుతున్నారు. మరి అంతటి నిజాయితీపరుడు.. హెరిటేజ్ను మోహన్బాబు నుంచి ఆరు నెలల్లో ఎందుకు లాక్కున్నారు?. వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా?. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు కార్యకర్త కూడా కాదు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే అని పబ్లిక్ డొమైన్లో ఉంది. నా ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి జయప్రదను ఎలా అవమానించారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ పెట్టిన మంచి పథకాలన్నింటిని.. సీఎం అయ్యాక చంద్రబాబు నాశనం చేశాడు. ఇప్పుడు సీఎం అవ్వడానికి ప్రపంచంలో లేని పథకాలన్నింటిని ప్రవేశపెడతామంటున్నారు. అని పోసాని మండిపడ్డారు. చేసిన అవినీతి పబ్లిక్ డొమైన్లో ఉంటే ఓట్లు ఎలా వేస్తారు?. నా ఈ ప్రశ్నలకు సమాధానం చెబితే మీరే(చంద్రబాబును ఉద్దేశించి..) సీఎం అవుతారు. ఓ కమ్మోడీగా మీ కోసం పాదయాత్ర చేస్తా. కమ్మ ఓట్లన్నీ మీకే పడతాయి. 175 సీట్లు మీకే వస్తాయి. మీరే సీఎం అవుతారు. నా ప్రశ్నలపై సమాధానాలకు మీరు సిద్ధమా?.. ఎనీ వేరే.. ఎనీ ప్లేస్.. నార్కో అనాలసిస్ టెస్టుకు చంద్రబాబు సిద్ధమా? అని పోసాని సవాల్ విసిరారు. -
నార్కో టెస్ట్ పెడతా? చచ్చే వరకు నువ్వే సీఎం: పోసాని
-
షర్మిలకు పోసాని స్ట్రాంగ్ కౌంటర్
-
అరేయ్ ముసలోడా.. నీకు దమ్ముంటే
-
మళ్లీ జగన్ సీఎం అయితే ఏమైపోతారోనని రామోజీ, బాబుకు భయం
-
అరేయ్ ముసలోడ...పోసాని స్ట్రాంగ్ కౌంటర్
-
జనం గుండెల్లో జగన్..కాళ్లు పట్టుకునే స్థితిలో చంద్రబాబు
-
తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: పోసాని
-
కాలంతో పాటు కనుమరుగవుతున్న నాటకాలకు పునరుజ్జివనం
-
Nandi Drama Festivals 2023 Pics: గుంటూరులో ఘనంగా ముగిసిన నంది నాటకోత్సవాలు (ఫొటోలు)
-
ఘనంగా నంది బహుమతుల కార్యక్రమం.. ఎన్టీఆర్, వైఎస్ఆర్ అవార్డ్స్ వారికే!
ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నగరంలో నాటకోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సామాజిక సమస్యలపై ఎక్కుపెట్టిన చైతన్యాస్త్రాలుగా ఉన్న నాటికలు, నాటకాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ప్రదర్శనలోనూ నటీనటుల నటన ప్రేక్షకుల మనసులను హత్తుకుంటున్నాయి. నంది నాటక బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టివి, నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డితో పాటు 2011 నందమూరి తారక రామారావు రంగస్థలం పురస్కార గ్రహీత KST సాయి ఈ కార్యక్రమానికి హజరయ్యారు. ఈ నంది నాటక బహుమతుల కార్యక్రమంలో పోసాని మురళీకృష్ణ ఇలా మాట్లాడారు. ' ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు సమస్ధ చైర్మన్గా పదవి ఇచ్చారు. కానీ నేను మూడు నెలలు పాటు ఆయనకు కనిపించకుండా తిరుగుతూనే ఉన్నాను. ముఖ్యమంత్రి జగన్ గారు తరువాత నన్ను పిలిపించుకుని, కలను కాపాడాల్సిన బాధ్యత నీకు అప్పగించాను దాన్ని నువ్వు నిర్వర్తించాలని చెప్పారు. దీంతో నేను నిరంతరం నా కార్యచరణ కొనసాగుతుంది. ఈ క్రమంలో నంది నాటకోత్సవానికి నిష్ణాతులైన న్యాయ నిర్ణీతలను ఎంపిక చేశాం. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 87 మంది న్యాయ నిర్ణీతల్ని ఎంపిక చేశాం. నంది నాటకాల ఎంపిక విషయంలో కులం, మతం, ప్రాంతం వంటి సిఫార్సులకు తావులేదు. ఎక్కడైనా పొరపాటు ఉంటే నా చొక్కా పట్టుకుని నిలదీయండి. అని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు పలు వ్యాఖ్యలు చేశారు.' గుంటూరులో ఏడు రోజుల నుంచి నంది నాటకోత్సవాలు జరుగుతున్నాయి. నాటకం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. నాటకం సజీవమైనది. సినిమాల్లో కన్నా నాటకాల్లో నటించడం చాలా కష్టం. సినిమాల్లో టేకులు తీసుకోవచ్చు కానీ నాటకాల్లో అలాంటి పరిస్థితి ఉండదు. సినిమాల్లో టీవీల్లో నటించిన వారు బాగా డబ్బు సంపాదించిన వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ నాటక రంగంలో డబ్బులు పోగొట్టుకున్న నటీనటులే ఎక్కువగా ఉన్నారు. నాటక రంగ కళాకారులకు డబ్బులు ముఖ్యం కాదు ప్రేక్షకులకు కొట్టే చప్పట్లే వారికి గౌరవం. నాటక రంగానికి ప్రాముఖ్యత చాలా ఉంది దానిని మనం కాపాడుకోవాలి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు' తెలిపారు. ప్రముఖ సంగీత నవధానం సృష్టికర్త మేగడ రామలింగ స్వామికి 2022 నందమూరి తారక రామారావు రంగస్థలం పురస్కారం దక్కింది. ఆయనకు లక్షన్నర నగదు బహుమతితో పాటు అవార్డు దక్కింది. ది యంగ్మెన్స్ హేపీ క్లబ్ అధ్యక్షులు దంటు భాస్కరరావుకు 2022 డాక్టర్ వైఎస్ఆర్ రంగస్థలం పురస్కారం దక్కింది. ఆయనకు అవార్డుతో పాటు రూ. 5 లక్షల నగదు బహుమతి దక్కడం విశేషం ది యంగ్మెన్స్ హేపీ క్లబ్ గురించి తెలుసా? చితామణి, భక్తరామదాసు, కృష్ణ లీల, లోబి, డాటర్, నాటకాలు ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాలలో ప్రదర్శనలిచ్చి ఎనలేని కీర్తిని పొందింది. ఎస్వీ రంగారావు, రేలంగి వెంకట్రావు, అంజనీదేవి, సూర్యకాంతం వంటి నటులు ది యంగ్మ్న్స్ క్లబ్ నుంచి వచ్చినవారే. క్లబ్ వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాకారం కూడా అందజేస్తుంది. రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు రాష్ట్రమంతటా నాటకోద్యమం జరుగుతున్న తరుణంలో ఆ సంస్కృతికోత్సవంలో భాగంగా కాకినాడ నగరంలో 1913లో పల్లె హనుమంతరావు, యరగల సత్తిరాజు యువజన ఆనంద సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘాన్ని 1916లో యంగ్మ్న్స్ హాపీ క్లబ్గా దంటూ సూర్యారావు, గండికోట జోగినాధం, మాదిరెడ్డి రామానుజల నాయుడు, ఖాశిం సాహెబ్ మార్పు చేశారు. కళాకారులు, కళాభిమానుల శ్రమదానంతో ది యంగ్మెన్స్ హాపీ క్లబ్ ప్రదర్శనశాల నిర్మాణం జరిగింది. -
విజయకాంత్ మరణంపై పోసాని ఎమోషనల్..
-
అర్హులకే నంది అవార్డులు.. ఎవరికీ అన్యాయం జరగదు: పోసాని
సాక్షి, హైదరాబాద్: నంది అవార్డులు అర్హులకే వస్తాయని.. ఎవరికీ అన్యాయం జరగదని ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అర్హులైన నటులను గుర్తించి గౌరవిస్తామని, నంది అవార్డుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. పారదర్శకంగా అవార్డుల ఎంపిక ఉంటుందన్నారు. సీఎం జగన్ నాపై గొప్ప బాధ్యత పెట్టారు. నంది నాటకోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం. అర్హులైన వారికి అవార్డులిచ్చి సత్కరిస్తాం’’ అని పోసాని కృష్ణమురళి వెల్లడించారు. ఇదీ చదవండి: ఏపీలో నేరాలు తగ్గాయి: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి -
ప్రతిభ గల కళాకారులకు అవార్డులు
పాత గుంటూరు: గత టీడీపీ హయాంలో సిఫార్సులకే అత్యధిక ప్రాధాన్యం ఉండేదని, అనర్హులకే ఉత్తమ అవార్డులు లభించేవని, ముఖ్యమంత్రి బావమరిదో, అల్లుడో చెప్పిన వారికే న్యాయనిర్ణేతలు అవార్డులు ప్రకటించేవారని ప్రముఖ సినీ నటుడు, రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి విమర్శించారు. శనివారం గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్ట్ర చలనచిత్ర టీవీ, నాటక, రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. సభకు సంస్థ ఎండీ టి.విజయ్కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో కళాకారులకు జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో కష్టపడి, అర్హత సాధించే కళాకారులకు అవార్డులు అందజేయాలని సూచించినట్టు తెలిపారు. ఆ మేరకు ప్రతిభ గల కళాకారులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. గతంలో నంది నాటకోత్సవాలు చూడాలన్నా, కళాకారులు ప్రదర్శనలు చేయాలంటే హైదరాబాద్ రవీంద్రభారతికి రావాల్సి ఉండేదని, కళాకారుల కష్టాన్ని నాటి సీఎం వైఎస్సార్ గుర్తించి అన్ని జిల్లాల్లో ఆడిటోరియాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కళాకారుల విలువను పెంచేందుకే ఆ మహనీయుడి పేరుతో వైఎస్సార్ రంగస్థలం పురస్కారం ఐదు లక్షల రూపాయలతో అందిస్తున్నట్టు తెలిపారు. 27 మంది సీనియర్ కళాకారులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారని వివరించారు. పారదర్శకతకు పెద్దపీట: మంత్రి చెల్లుబోయిన ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రసంగిస్తూ పారదర్శకతకు పెద్దపీట వేసి, ప్రతిభ కలిగిన కళాకారులను ప్రోత్సహించేందుకే నంది నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న కళలు, టీవీ, సినిమా, యూట్యూబ్ రూపంలో ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో పేద వర్గాలకు చెందిన నటులను గుర్తించి వారి ప్రతిభ ఆధారంగా అవార్డులు అందిస్తున్నట్టు చెప్పారు. 73 అవార్డులను దక్కించుకోవడం కోసం 38 నాటక సమాజాలు, 1200 మంది కళాకారులు నాటక ప్రదర్శనల్లో పాల్గొంటున్నారని వెల్లడించారు. టీడీపీ హయాంలో నాటక రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, వసతి ఏర్పాట్లు సైతం చేయకుండా కళాకారులను ఇబ్బందుల గురిచేశారని మండిపడ్డారు. కళా రంగాన్ని ప్రోత్సహించి, కళాకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఇలాంటి మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ సందర్భంగా తొలి రోజు ప్రదర్శంచిన నాలుగు నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
నంది అవార్డులపై పోసాని కామెంట్స్
-
గతంలో అనర్హులకే నందులు.. ఇప్పుడు న్యాయం చేస్తాం: పోసాని
సాక్షి, గుంటూరు: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకే అవార్డులు దక్కాయని ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి నాటకోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ, నంది అవార్డుల్లో గతంలో తనకు అన్యాయం జరిగిందన్నారు. ‘‘వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక నన్ను ఛైర్మన్ చేశారు. అర్హులైన వారికి మాత్రమే నంది అవార్డులు ఇస్తున్నాం. కళాకారులకు గుర్తింపునిచ్చే ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం. నాటక రంగాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం. వర్క్షాపులు నిర్వహించి కళాకారులకు ప్రోత్సహిస్తాం’’ అని పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు. నాటక రంగలో ఇదొక చారిత్ర ఘట్టం: మంత్రి వేణు మొత్తం 73 అవార్డులు ఇవ్వబోతున్నామని, 38 నాటక సమాజాల నుంచి 1200 మంది కళాకారులు పాల్గొంటున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ‘‘నాటక కళాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించాం. నిరుత్సాహంతో ఉన్న కళాకారులకు ఇది గొప్ప అవకాశం. రాష్ట్రంలో అంతరించుపోతున్న కళలను సజీవంగా ఉండాలనేది సీఎం జగన్ ఆకాంక్ష. వీధి నాటకాలను సైతం పోత్సహిస్తున్నాం. వెనుకబడిన వర్గాల నుంచి ఎక్కువ మంది నాటక రంగానికి వస్తున్నారు. ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం వల్ల కళాకారులకు మరింత గౌరవం దక్కుతుంది. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇప్పుడు ఇవ్వనున్న అవార్డులు ప్రతిబింబాలు. నాటక రంగలో ఇదొక చారిత్ర ఘట్టం’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు. ఇదీ చదవండి: నంది నాటకోత్సవాలు: సీఎం జగన్ 100 అడుగుల కటౌట్ -
నంది నాటకోత్సవాలు: సీఎం జగన్ 100 అడుగుల కటౌట్
సాక్షి, గుంటూరు: నాటక రంగానికి పూర్వవైభవం తీసుకురాడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి నాటకోత్సవాలను ప్రారంభించారు. నంది నాటకోత్సవాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీఎం జగన్ 100 అడుగుల భారీ కటౌట్ ఆకట్టుకుంటోంది. ప్రాథమిక దశలో మెప్పించి తుది పోటీలకు అర్హత పొందిన కళాకారులు ఈ ఉత్సవాల్లో సత్తా చాటి బహుమతులు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. మొత్తం ఐదు విభాగాలుగా పోటీలు జరగనున్నాయి. పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, కళాశాల, యూనివర్సిటీ స్థాయి నాటికలు, బాలల నాటికల ప్రదర్శనలు ఆహూతులను అలరించనున్నాయి. ఈ పోటీల్లో 73 అవార్డులు గెలుచుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 38 నాటక సమాజాల నుంచి 1,200 మంది కళాకారులు పాల్గొంటున్నారు. కళాకారులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఏర్పాట్లు చేశారు. నాటక ప్రదర్శనలను కళాకారులు, విద్యార్థులు, కళాభిమానులు ఉచితంగా తిలకించే అవకాశం కల్పించారు. ఈ వేడుకలు 29 వరకు జరగనున్నాయి. నేటి నాటక ప్రదర్శనలివే ● శనివారం ప్రారంభ సభానంతరం ఉదయం 11 గంటలకు రాజాంకు చెందిన కళా సాగర నాటక సంక్షేమ సంఘం వారి ’శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం’ పద్య నాటక ప్రదర్శనతో ఉత్సవాలు ఆరంభమవుతాయి. కళారత్న డాక్టర్ మీగడ రామలింగ స్వామి రచనలో రూపుదిద్దుకున్న ఈ నాటకానికి మీగడ మల్లికార్జున స్వామి దర్శకత్వం వహిస్తారు. ● మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారి ’ఎర్ర కలువ’ సాంఘిక నాటకం ప్రదర్శితమవుతుంది. రచన: ఆకురాతి భాస్కర్ చంద్ర. దర్శకత్వం : డాక్టర్ వెంకట్ గోవాడ ● సాయంత్రం 5 గంటలకు గుంటూరు అమృతలహరి థియేటర్ ట్రస్ట్ వారి ‘నాన్నా.. నేనొచ్చేస్తా’ సాంఘిక నాటిక ప్రదర్శన ఉంటుంది. రచన: తాళాబత్తుల వెంకటేశ్వరరావు. దర్శకత్వం: అమృత లహరి. ● సాయంత్రం 6.30 గంటలకు తెనాలి శ్రీదుర్గా భవాని నాట్యమండలి వారి ‘శ్రీరామభక్త తులసీదాసు’ పద్య నాటకం ప్రదర్శితమవుతుంది. రచన: డాక్టర్ ఐ.మల్లేశ్వరరావు. దర్శకత్వం : ఆదినారాయణ వైఎస్సార్, ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాలు ఈ ఏడాది డాక్టర్ వైఎస్సార్ రంగస్థల అవార్డును కాకినాడకు చెందిన యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్కు ఇస్తున్నట్టు పోసాని కృష్ణమురళి తెలిపారు. రూ.5,00,000 నగదు ప్రోత్సాహం అందించనున్నట్టు వెల్లడించారు. ఎన్టీఆర్ రంగస్థల పురస్కారానికి విశాఖపట్నానికి చెందిన డాక్టర్ మీగడ రామలింగస్వామి ఎంపికై నట్లు చెప్పారు. ఈయనకు రూ.1,50,000 నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. -
సీఎం జగన్ కి పోసాని అదిరిపోయే బర్త్ డే విషెస్..
-
We Love Bad Boys: నవ్వించేందుకు సిద్దమైన ‘బ్యాడ్ బాయ్స్’
రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’. బి.ఎమ్.క్రియేషన్స్ బ్యానర్పై పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ముఖ్య పాత్రల్లో నటించారు. నేటి ట్రెండ్ కు తగిన కథ-కథనాలతో ఆద్యంతం నవ్వించే కామెడీ ఎంటర్టైన్గా తెరకెక్కిన ఈ చిత్రం..తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, థియేటర్స్కి వచ్చిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకొని బయటకు వెళ్తారని దర్శకుడు రాజు రాజేంద్ర అన్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమ బ్యానర్ కు శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత పప్పుల కనక దుర్గారావు అన్నారు. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. పోసాని కష్ణమురళి, కాశి విశ్వనాథ్, అలి, సప్తగిరి, పృథ్వి, శివారెడ్డి, భద్రం, గీతాసింగ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రఘు కుంచెతో కలిసి భూషణ్ జాన్ సంగీతం అందిస్తున్నారు. -
రామోజీ ఎందుకు ఇలాంటి అవాస్తవ కథనాలు రాస్తున్నారు
-
రామోజీ ఒక పొలిటికల్ బ్రోకర్: పోసాని
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండకూడదని రామోజీరావు కోరిక అని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సీఎంగా ఉండాలని రామోజీ అనుకుంటున్నారని ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ సోసాని కృష్ణమురళి మండిపడ్డారు. సీఎం జగన్ అంటే రామోజీకి ద్వేషమని మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు చదువుకోవడానికి ట్యాబ్లు ఇస్తే వాటిలో చెడు వీడియోలు చూస్తున్నారని రామోజీరావు అంటున్నారని ఫైర్ అయ్యారు. రామోజీ రావు ఒక పొలిటికల్ బ్రోకర్ అని.. పిచ్చిగా అసత్య కథనాలు రాస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. రామోజీ రావు కడుపున పుట్టడం శాపమని ఆయన కుమారుడు సుమన్ తనతో అన్నాడని తెలిపారు. లక్ష్మీ పార్వతి గురించి రామోజీరావు పిచ్చిరాతలు రాశారని మండిపడ్డారు. కమ్మవాళ్లల్లో కూడా కేవలం తన చెంచా అయిన చంద్రబాబునే సీఎం కావాలని రామోజీరావు కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. ట్యాబ్లో కొన్నింటికి మాత్రమే పర్మిషన్ ఉంటుందని, ఇతర ఏవీ కూడా ఓపెన్ కాకుండా లాక్ ఉంటుదన్నారు. 1985లో సికింద్రాబాద్ మార్గదర్శిలో తాను అసిస్టెంట్ మేనేజర్గా పని చేశానని తెలిపారు. రామోజీ చాలా నిజాయతిపరుడని అప్పట్లో అనుకున్నానని తెలిపారు. కానీ రామోజీ రావు పేదల డబ్బులను దోచుకుతింటున్నాడని దుయ్యబట్టారు. ఒక్కో మార్గదర్శి మేనేజర్ నెలకు రూ. పది లక్షలు సంపాదిస్తున్నారన్నారు. చదవండి: రేట్ పెంచుతున్నాం.. కులాల మధ్య చిచ్చుపెట్టండి.. -
రాజకీయ నాయకుడువా లేక బ్రోకర్ వా...పోసాని సెటైర్లు
-
చంద్రబాబును పవన్ వదిలేస్తే మంచిది: పోసాని కృష్ణ మురళి
-
‘పవన్ను చంద్రబాబు దారుణంగా దెబ్బకొట్టారు’
విజయవాడ: చంద్రబాబు చేసేది లుచ్చా రాజకీయమని ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ను చంద్రబాబు సర్వనాశనం చేస్తారని, తెలంగాణలో పవన్ కల్యాణ్కు టీడీపీ ఓట్లేయలేదని అన్నారు. పవన్ కల్యాణ్ అభ్యర్థులకు కమ్మ వాళ్లు ఓట్లు రాలేని విర్శించారు. చంద్రబాబే కమ్మ వాళ్లను ఓటెయ్యొద్దని చెప్పాడని ధ్వజమెత్తారు. పవన్కి ఎక్కువ ఓట్లొస్తే ఏపీలో ఎక్కువ సీట్లు అడుగుతాడని అలా చేసినట్లు తెలిపారు. అందుకే పవన్ కల్యాణ్కు చంద్రబాబు దెబ్బకొట్టాడని పేర్కొన్నారు. కాపుల ఓట్లు చంద్రబాబుకి వేయిస్తానని పవన్ చెప్పడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. కాపులను చంపిన చంద్రబాబుకి పవన్ మద్దతిస్తాడా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మోడీ మూడు రాష్ట్రాల్లో గెలవగానే చంద్రబాబు వణికిపోతున్నాడని అన్నారు. కాంగ్రెస్కు తెలంగాణలో మద్దతిచ్చి బీఆర్ఎస్ని ఓడించాలనుకున్నాడని చెప్పారు. హైదరాబాద్లో చంద్రబాబు వల్లే కాంగ్రెస్కి ఒక్క సీటు రాలేదని మండిపడ్డారు. చంద్రబాబుని హైదరాబాద్లోని సెటిలర్లంతా చీ కొట్టారని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మళ్లీ మోసం చేయడానికి ఏపీ ప్రజలు అమాయకులు కాదని పోసాని తెలిపారు. ఇది కూడా చదవండి: ఎదురుతన్నిన చంద్రబాబు దుష్ప్రచారం -
ఈనెల 23న నాటకరంగ నంది అవార్డులు అందిస్తున్నాం: పోసాని
-
ప్రతిభ ఆధారంగా అవార్డులకు ఎంపిక
-
పారదర్శకంగా నాటక రంగ నంది అవార్డుల ఎంపిక: పోసాని
సాక్షి, అమరావతి: ఈ నెల 23న నాటక రంగ నంది అవార్డులు అందిస్తున్నామని ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పూర్తి పారదర్శకంగా అవార్డుల ఎంపిక చేపడుతున్నామన్నారు. ప్రముఖ నాటకరంగ వ్యక్తులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నంది అవార్డుల కోసం 115 దరఖాస్తులు వచ్చాయి. అందులో 38 మందిని ఎంపిక చేశారు. 5 కేటగిరీలలో మొత్తం 74 అవార్డులు ఇస్తాం. ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సులకు తావులేదు’’ అని పోసాని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: యువ న్యాయవాదులకు అండగా లా నేస్తం: సీఎం జగన్ -
బాలకృష్ణ మానసిక రోగి అంటూ గతంలో కొందరు మాట్లాడారు
-
పార్టీ కోసం ఏరోజైనా పురందేశ్వరి పాటుపడ్డారా ?
-
పురందేశ్వరి నిజస్వరూపం తెలిస్తే షాక్ అవుతారు: పోసాని
-
పురందేశ్వరి ఓ మేకవన్నె పులి: పోసాని
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారనే భయం దగ్గుబాటి పురందేశ్వరిలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రముఖ దర్శకనటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. పురందేశ్వరి ఓ మేక వన్నె పులి అని, ఆమె నిజస్వరూపం తెలిస్తే అంతా షాకవుతారు అని అన్నారాయన. మంగళవారం హైదారాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దగ్గుబాటి పురందేశ్వరి భారత ప్రధాన న్యాయమూర్తికి ఈ మధ్య లేఖలు రాశారు. దేశం మీద ఆమెకు ప్రేమ ఎక్కువ ఉందని అంతా అనుకోవాలని ఆమె తాపత్రయపడుతున్నారు. కానీ, ఆమె ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆమె సోదరుడు బాలకృష్ణ ఎలాంటి పనులు చేసినా ఆమె మద్దతు ఇవ్వడం అంతా చూశారు. బాలకృష్ణకు ఎలాంటి సంస్కారం ఉందో అందరికీ తెలుసు. బాలకృష్ణ ఆడవాళ్లపై దారుణమైన కామెంట్లు చేశారు. తుపాకీతో కాల్చి మనుషుల్ని చంపబోయారు. ఆ ఘటన జరిగి 16 ఏళ్లు అయ్యింది. చివరికి చట్ట సభ్యుడిగా అసెంబ్లీలో విజిల్స్ వేసి.. తొడలు కొట్టి.. అభ్యంతరకర రీతిలో వ్యవహరించారు. కానీ, బాలకృష్ణ ఏం మాట్లాడినా.. ఏం చేసినా పురందేశ్వరి మద్దతు ఇస్తారు. ఆయన మానసిక రోగి అని చాలామంది చెప్తుంటారు. మరి ఆయన ఇంకా మానసిక రోగిగానే ఉన్నారా? అనేది పురందేశ్వరి చెబితే బాగుంటుంది. చంద్రబాబు కోసమే పురందేశ్వరి పని చేస్తున్నారు. ఓటుకు ఓటుతో చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించారు. ఆ కేసు తర్వాత చంద్రబాబు ఏపీకి పారిపోయాడు. అలాంటి వ్యక్తికి పురందేశ్వరి మద్దతు ఇస్తున్నారు. ఆమెకు నిజాయితీ, విలువలు రెండూ లేవు. ఆమె అసలు బీజేపీకి అధ్యక్షురాలు ఎందుకు అయ్యారు?. పార్టీ కోసం ఏనాడైనా పురందేశ్వరి పాటు పడ్డారా?. ఒక ఊరిలో అయినా తిరిగారా? అని పోసాని నిలదీశారు. ‘‘రాష్ట్ర విభజన సమయంలో పవన్ కల్యాణ్ చంద్రబాబును తిట్టిన తిట్లు ఎవరూ మరిచిపోలేరు.( ఆ విజువల్స్ను పోసాని ప్లే చేసి మీడియాకు చూపించారు కూడా). ఎందుకంటే.. పవన్ అంత ఘోరంగా తిట్టారు. ఇప్పుడు అదే చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. బాబుగారు, బాబుగారి వదిన పురందేశ్వరి, పవన్ ఎలాంటి వ్యక్తులో కాపు, కమ్మ వాళ్లంతా గుర్తించాల’’ని పోసాని విజ్ఞప్తి చేశారు. -
నాటక సమాజాలకు ‘వైఎస్సార్ రంగస్థల పురస్కారం’
సాక్షి, అమరావతి: ఏపీలోని నాటక రంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తోన్న రంగస్థల సమాజాలు, పరిషత్లకు ఈ ఏడాది నుంచి ‘వైఎస్సార్ రంగస్థల పురస్కారం’ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎఫ్డీసీ) చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్కే పరిమితమైన కళా ప్రదర్శనలను ఆడిటోరియంలు, కళా వేదికలు నిర్మించడం ద్వారా అన్ని ప్రాంతాలకు విస్తరించేలా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. కళాకారుల అభ్యున్నతిలో వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ రూ.5 లక్షల నగదు బహుమతితో ‘వెఎస్సార్ రంగస్థల పురస్కారం’ అందజేస్తామని చెప్పారు. దీనితో పాటు నాటక రంగంలో రాణిస్తోన్న కళాకారులకు ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం కింద రూ.1.50 లక్షలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే పురస్కారాలకు ఎంపికలను ప్రారంభిస్తామన్నారు. గుంటూరులో నంది అవార్డుల నాటక పోటీలు రంగస్థల నంది నాటక అవార్డులకు తుది ఎంపిక పోటీలను నవంబర్ చివరి వారం/డిసెంబర్ మొదటి వారంలో గుంటూరులో నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే 115 నాటకాలు, నాటికల్లో ప్రాథమిక ఎంపిక పూర్తయిందని, న్యాయ నిర్ణేతలు పరిశీలన అనంతరం 38 నాటకాలు, నాటికలను తుది ప్రదర్శనకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని కళాకారులు, నటీనటులకు ఎటువంటి సభ్యత రుసుము లేకుండా ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో కళా కారులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా www.apsftvtdc.in పోర్టల్ను సిద్ధం చేశామని చెప్పారు. జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, దర్శక, నిర్మాతల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. అవసరమైతే కళాకారులకు బస్సు ప్రయాణంలో రాయితీ కల్పించేందుకుకృషి చేస్తామన్నారు. చిత్ర పరిశ్రమను రావాలనే కోరారు.. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం జగన్ సుముఖంగా ఉన్నారని విలేకరుల ప్రశ్నలకు పోసాని బదులిచ్చారు. గతంలో చిత్ర పరిశ్రమలోనే ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి ఏపీలో ఏ ప్రాంతంలోనైనా స్టూడియోల నిర్మాణానికి ముందుకొస్తే ఎంతైనా స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారని గుర్తు చేశారు. కళాకారులు ఇక్కడికే వచ్చి స్థిరపడితే వారికి ఇళ్ల స్థలాలతో పాటు ఇతర ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారని వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమ విశాఖకు వచ్చే అంశాన్ని పరిశీలించాలని మరోసారి కోరతామన్నారు. చెన్నై నుంచి హైదరాబాద్కు పెద్ద సమస్య లేకుండా సినీ పరిశ్రమ తరలివచ్చిందన్నారు. ఏపీ, తెలంగాణలు రెండూ తెలుగు ప్రాంతాలే కావడం..హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తామంటే అక్కడి ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు ఇచ్చిన స్థలాలను వెనక్కి ఇవ్వాలని కోరితే ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి తలెత్తుతుందన్నారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే తరలింపుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వంతో చర్చించి అవసరమైతే వచ్చే ఏడాది నుంచి ఎన్టీఆర్ రంగ స్థల పురస్కారం నగదు ప్రోత్సాహక పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ఏపీకి చంద్రబాబు ఎప్పుడు నాయకుడు కాలేడు: పోసాని
-
లోకేష్ ఆడే డ్రామాలు అమిత్ షాకు తెలుసు: పోసాని