మెట్రో రైలును ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ | Narendra Modi inaugurates Hyderabad metro rail services | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 28 2017 2:40 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ప్రతిష్టాత్మక హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. మియాపూర్‌-అమీర్‌పేట-నాగోల్‌ మధ్య మెట్రో సర్వీసులకు ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లి వరకూ మెట్రో రైలులో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ ప్రయాణించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement