బషీర్‌బాగ్‌ దోపిడీ కేసులో పురోగతి | Police catches thives in Basheerbagh dacoity | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 27 2017 4:57 PM | Last Updated on Wed, Mar 20 2024 12:03 PM

బషీర్‌బాగ్ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దోపిడీ కేసును నారాయణగూడ పోలీసులు ఛేదించారు. బంగారం కొనుగోలుకు వచ్చి, స్కై లైన్ అపార్టుమెంట్‌ నుంచి బయటకు వస్తున్నవారిని ముగ్గురు దుండగులు కలిసి దోపిడీ చేశారు. అపార్టుమెంట్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డు సహాయంతో నిందితులు దోపిడీకి పాల్పడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement