ఆనాడు పీవీ నరసింహారావును కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా అవమానించారు | Rajnath Singh takes on Chandrababh Naidu | Sakshi
Sakshi News home page

ఆనాడు పీవీ నరసింహారావును కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా అవమానించారు

Published Tue, Oct 16 2018 6:01 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

గతంలో సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ సుస్థిర ప‍్రభుత్వాన్ని నడిపిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకే దక్కిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. మంగళవారం ఎస్సీ మోర్చా ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌ సింగ్‌..  అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆనాడు దేశానికి సుస్థిర పాలన అందించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా అవమానించదన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement