తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌.. ఆరు ఇళ్లల్లో చోరీ.. | Robberies in Gunthakallu Anatnapur | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌.. ఆరు ఇళ్లల్లో చోరీ..

Published Mon, Jan 21 2019 6:00 PM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM

దొంగలు బరితెగించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తెగబడ్డారు. మూడు ప్రాంతాల్లోని పది ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్‌లోని శివయ్య, వెంకటరాముడు, అరుణ, అనసూయమ్మ, వరలక్ష్మి ఇళ్లలో దొంగలు పడ్డారు. వరలక్ష్మి ఇంటిలో రూ.20 వేల నగదు, రెండు తులాలు విలువ చేసే కమ్మలు, శివయ్య ఇంటిలో 8 బంగారు ఉంగరాలు, జత కమ్మలు, కాలిపట్టీలు ఎత్తుకుపోయారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement