కలకలం రేపిన జంట హత్యలు | Twin murders in chittor | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 29 2017 1:18 PM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM

చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం మట్లివారిపల్లెలో జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న మామిడితోటలో శుక్రవారం ఇద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో అతి దారుణంగా నరికి చంపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement