భర్త వదిలేశాడని, తనను ఆదుకోవాలని కోరుతూ ఓ గృహిణి భర్త ఇంటిముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన మియాపూర్లో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుని కొడుకు పుట్టాక వదిలేశాడని సుష్మ అనే మహిళ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె భర్త ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు.
Published Sun, Nov 26 2017 10:01 AM | Last Updated on Wed, Mar 20 2024 12:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement