హోదాపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం | YSRCP MPs Protest At Parliament Main Gate | Sakshi
Sakshi News home page

హోదాపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం

Mar 6 2018 1:04 PM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరు రెండోరోజు కూడా హస్తినలో కొనసాగుతోంది. పార్లమెంట్‌ బయట, లోపల కూడా వైఎస్‌ఆర్‌ సీపీ  పోరాటాన్ని ఉధృతం చేసింది. హోదా అంశంపై చర్చించాలంటూ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement